దీపావళి సెలవులకు ఇంటికొచ్చిన ఇద్దరు విద్యార్థులు గోదావరిలో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం దుగ్నెపల్లిలో శుక్రవారం జరగగా, ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింద
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజలు దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇండ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాలను అందంగా అలంకరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నా పెద్దా తే
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈఓ భాస్కర్ రావు తెలిపారు. కొండపైన ఈఓ కార్యాలయంలో మంగళవారం ఆయన �
ఆదివాసుల సంక్షేమం, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది.
రైతులు పంటలు పండించేందుకు అవసరమైన పెట్టుబడిసాయం అందించడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ద్వారా సర్కారు అండగా నిలుస్తున్నది. ప్రతి సంవత్సరం వానకాలం వ్యవసాయ ఉత్పత్తులు రైతుల ఇండ్లకు చేరే లోపు కొనుగో�