కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం(,Distance education) అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియంటేషన్ కోర్సులలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు, అర్హులైన అభ్యర్థులు
తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో చదువుకున్న యువతకు నాలుగు నెలల ఫౌండేషన్ కోర్సు కింద ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులకు చివరి తేదీ 21 ఆగస్టు వరకు పొడిగించారు.
OTP Traceability | ఇటీవల కాలం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓ వైపు టెక్నాలజీ పెరుగుతున్నా.. అందులోని లొసుగులను ఆధారంగా చేసుకొని మోసగాళ్లు జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు.
Singareni | సింగరేణి కాలరీస్(Singareni) సామాజిక బాధ్యతతో చేపట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం(Rajiv Gandhi Civils Abhaya Hastam) గడువును ఈ నెల 12 తేదీ వరకు పొడిగించినట్లు సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ గురువారం ఒక ప్రకటన ఇందులో
Krishna Tribunal | కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ గడువును కేంద్ర ప్రభుత్వం శనివారం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Aadhaar-Pan Link | పాన్తో ఆధార్ను అనుసంధానానికి సంబంధించిన గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా.. జూన్ 30 వరకు పొడించింది. ఇప్పటికే పలుసార్లు గడువు పొడిగిస్తూ వస్తున్న ఆర్థికశాఖ మరోసా�
ప్రస్తుతం రోడ్లపై నడుస్తున్న కార్లలో ఎయిర్బ్యాగ్స్ తప్పనిసరిగా బిగించుకోవాలన్న గడువును కేంద్ర ప్రభుత్వం పొడగించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ గడువును డిసెంబర్ 31 వరకు పొడగించినట్లు కేంద్ర