Omicron | దేశ రాజధానిలో ఒమిక్రాన్ (Omicron) కలకలం కొనసాగుతున్నది. ఢిల్లీలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో హస్తినలో మొత్తం కేసులు 10కి
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు ఏడాదిన్నర తర్వాత ఢిల్లీలో మళ్లీ తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతులకు సోమవారంనుంచి మళ్లీ ప్రత్యక్ష బోధన ప్రార�
Ban on performing Chhath Puja in public places | దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆప్ సర్కారు గురువారం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆంక్షలను మరింతగా సడలించారు. ఈ నెల 26 నుంచి మెట్రో రైళ్లు, బస్సులు పూర్తి సామర్థ్యంతో నడవనున్నాయి. సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్లను 50 శాతం సామర్థ్యంతో సోమవా�
మార్కెట్ మూసివేత| దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గడంతో కొవిడ్ ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. అయితే కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లం�