నగరంలోని మాలపల్లిలో ఏడు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ ఇన్చార్జి, అదనపు డీసీపీ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో మాలపల్లిలో శనివారం దాడులు నిర్వహించారు.
హాష్ ఆయిల్ విక్రయించేందుకు యత్నించిన ఓ ముఠాను బాలానగర్ ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.11 లక్షల విలువ చేసే హాష్ ఆయిల్తో పాటు ద్విచక్ర వాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చ�
బొప్పాయి విత్తులు, ఇతర రసాయనాలతో నకిలీ మిరియాలు తయారు చేసి విక్రయిస్తున్న బేగంబజార్కు చెందిన వ్యాపారిని సౌత్ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బాబాయ్ బిడ్డను సొంత చెల్లి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాడు. అవసరాల్లో ఆదుకున్నాడు. ఖరీదైన కానుకలు ఇచ్చాడు. కానీ, ఆ చెల్లి ప్రియుడితో కలిసి అన్న కిడ్నాప్కు ప్లాన్ చేసింది.
Hyderabad | హైదరాబాద్ : కార్ల లీజు పేరుతో భారీ మోసం జరిగింది. సెల్ఫ్ డ్రైవింగ్ కోసమని యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్న ఓ ముఠా.. పలువురి వద్ద కార్లను తీసుకుంది. ఆ తర్వాత ఆ కార్లను వడ్డీ వ్యాపారుల వద్ద �
గంజాయి తరలిస్తున్న ఐదుగురు నిందితులను కూకట్పల్లిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి 230 కిలోల గంజాయి, రవాణాకు వినియోగించిన రెండుకార్లు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మండలంలోని మేడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్స్టేషన్ ప్రారంభానికి సిద్ధ మైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫార్మాసిటీ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీని కల్పి�
గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతున్న ఎండు గంజాయిని బాచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 41 కిలోల గంజాయి, ఒక కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.