Hyderabad | పక్కా పథకం ప్రకారం దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు దుండగులను మైలార్దేవ్పల్లి పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. దుండగుల నుంచి 18 లక్షల రూపాయల నగదును స్వాధీన పరచుకున్నారు.
బడా రాజకీయ నాయకులతో తనకు పరిచయాలున్నాయని, సీబీఐ, ఈడీ వంటి సెంట్రల్ ఏజెన్సీల వద్ద పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించగలనని, కాంట్రాక్టులు ఇప్పించగలనని నమ్మిస్తూ మోసాలకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ క్రిమ
Jani Master | జానీ మాస్టర్ను గోవాలో అరెస్టు చేశామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్ను గోవాల
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగింది. రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక నేతృత్వంలో వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఉన్నత�
లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక తెలిపారు. లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ