కుంట్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హయత్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కుంట్లూరుకు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రీనాథ్రెడ్డి (24),
రోడ్డు ప్రమాదంలో 13 గోవులు మృతి చెందాయి. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హైదరాబాద్లోని కబేలాల కోసం డీసీఎంలో 51 పశువులను తరలిస�
ఇస్నాపూర్ జాతీయ రహదారిపై డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెనుకనుంచి వచ్చి మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఒక కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా
బేగంపేట్ : వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొని ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి 2 గంటలకు రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ప
మన్సూరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, గుంటూరుకు చెందిన అంగ�
సైదాబాద్ : ఇద్దరు యువకులు పల్సర్బైక్పై అతివేగంగా వెళ్తూ డీసీఎం ను ఢీ కొనడంతో ఒకరు దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న సంఘటన మంగళవారం సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరి
కడ్తాల్ : మండల కేంద్రం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. ఎస్ఐ హరిశంకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్ మండలంలోని మక్తమాదారం గ్రామానికి చెందిన ఖాజ�
కొత్తూరు : కారును డీసీఎం ఢీకొట్టిన ఘటనలో డీసీఎం డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొత్తూరు బైపాస్ పెంజర్ల రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కర�