కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం ఆ పార్టీలో దుమారం రేపుతున్నది. పదవులు వచ్చిన వారు, రాని వారి మధ్య మరింత దూరం పెరగడంతోపాటు గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి.
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ సెంటర్పై పోలీసులు, వైద్యాధికారులు సోమవారం దాడులు చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ గోపాలపురంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ టెక్నీషియన్ రూ.రెండు కోట్లతో �
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. పోటాపోటీగా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థిని తానంటే తాను అని సిగపట్లు పడుతున్నారు.