అగ్ర నటుడు మోహన్బాబు నటుడిగా 50ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శోభన్బాబు హీరోగా వచ్చిన ‘కన్నవారి కలలు’(1974) నటుడిగా ఆయన తొలి సినిమా. ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించారాయన.
దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకరత్న డా. దాసరి నారాయణ రావు గారు. ఆయన తన చిన్నతనంలో ఎన్ని కష్టాలు పడి తన చదువును కొనసాగించారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. శనివారం హైదరాబాద్ ఫిల్మ్ఛాంబర్లో జరిగిన ఈ వేడుకలో భాగంగా ఫిల్మ్ఛాంబర్ ప్రాంగణంలో
Telugu Film Directors Association | టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) ఘనంగా నిర్వహించింది.
ఎన్టీయార్ ‘మనుషులంతా ఒక్కటే’ చిత్ర నిర్మాత వి.మహేశ్(85) శనివారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో మరణించారు. బాత్రూం నుంచి బయటికి వస్తూ కాలుజారి పడిన ఆయనను దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మ�
Eswara Rao సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. అమెరికాలోని మిచిగన్లో తన కుమార్తె ఇంటికి వెళ్లిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచాడు. అక్టోబర్ 31నే ఆయన కన్నుమూయగా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Minister Talasani | రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు.
దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు ఐదో వర్థంతిని పురస్కరించుకుని దాసరి స్మారక అవార్డుల కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించారు. భారత్ ఆర్ట్స్ అకాడెమీ, వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్�
dasari narayana rao biopic | సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగానే కాదు అన్నింటా తానై, అందరివాడుగా వెలుగొందిన దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి అరుదైన వ్యక్తి జీవితం వెండితెరకెక్కబోతోం�
దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు చిన్న కార్మికులకు అండగా ఉండడంతో పాటు చిన్న సినిమాలను చాలా సపోర్ట్ చేశాడు.ఈ క్రమంలో ఎంతో మంది మనసులని గెలుచుకున్నారు. దాసరి ఉన్నప్పుడు ఆయన వివాదాలతో వ
జూలై 27న జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 46లోని దాసరి ఇంటికి సోమశేఖర్ వెళ్లి డబ్బులు అడిగారు. ఈ క్రమంలో మరోసారి డబ్బు కోసం ఇంటికి వస్తే చంపేస్తామని దాసరి కుమారులు బెదిరించారని సమాచారం. అందుకే ఆయన �
తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత పెద్ద దిక్కుగా మారారు దర్శకరత్న దాసరి నారాయణరావు. శతాధిక చిత్రాల దర్శకుడిగా దాసరి తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు.
దర్శకుల విలువను పెంచిన దర్శక దిగ్గజం దర్శకరత్న దాసరి నారాయణరావు సినీ పరిశ్రమ కోసం ఎనలేని కృషి చేశారు. ఆయనకు ప్రభుత్వం నుండి తగిన గుర్తింపు రాకపోవడంపై మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వార
ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా, తలలో నాలుకగా, చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా, దర్శకులకు బాసటగా సంచలన విజయాలు సాధించి దర్శకుల విలువను పెంచిన దర్శక దిగ్గ