జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడ యూరియా పంపిణీ చేస్తామని నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. సోమవారం కట్టంగూర్ పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీని ఆయన పరిశీలించి, స్టాక్ వివరాలను �
వర్షాభావ పరిస్థ్దితులు ఈసారి అన్నదాతకు పెద్దగా కలిసి రాకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో దొడ్డు రకం, మరికొన్ని ప్రాంతాల్లో సన్న రకం ధాన్యం రైతులను గట్టెక్కించాయి. ప్రధానంగా సన్నాల్లో జీనెక్స్ చిట్టిపొట్టి
వ్యవసాయ ఉత్పత్తుల మారెటింగ్పై సరైన అవగాహన లేక పలువురు రైతులు నష్టాలను చవిచూస్తున్నారని, స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని డీఏఓ శ్రవణ్కుమార్ అన్న�
నల్లగొండ జిల్లా వ్యవసాయశాఖలో యూరియా సరఫరాలో అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. వారం క్రితమే సూపరింటెండెంట్ను సస్పెండ్ చేయగా, తాజాగా మరో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్�