కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులపై నిర్బంధకాండ కొనసాగుతున్నది. రెండో విడత దళితబంధు కోసం 11 నెలలుగా ఆందోళనలు నిర్వహిస్తున్న కొందరు లబ్ధిదారులను ఇప్పటికే 19 సార్లు అరెస్టు చేశారు.
దళిత బంధు విషయంలో ప్రభుత్వం మౌనం వీడి గ్రౌండింగ్ చేపట్టాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకం ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ కుల వివక్ష వ్
కేసీఆర్ ప్రభుత్వం తమను దళిత బంధు పథకానికి ఎంపిక చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇవ్వకుండా మోసం చేస్తున్నదని ఆరోపిస్తూ లబ్ధిదారులు గురువారం ములుగు కలెక్టరేట్లోని వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ పో�
దళితబంధు ఇచ్చింది దేశంలోనే తెలంగాణలో మాత్రమేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలో తెలంగాణ దళిత ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది గెలుపుకోసం పని
దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషిచేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో గురువారం నిర్వహించిన మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని
రైతులు, దళితుల పట్ల కాంగ్రెస్ అనుచిత వైఖరి మరోసారి బహిర్గతమైంది. రైతుబంధు, దళితబంధును ఆపేయాలని హస్తం పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓట్ల కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ తీరుపై జనాగ్రహం వెల్
సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు మళ్లీ విషం కక్కుతున్నాయి. విజయవంతంగా అమలవుతున్న స్కీంలకు అడ్డుపుల్లలు వేసేందుకు కుట్రలు పన్నుతున్నాయి. రైతులకు పంట పెట్టుబడి గోస తీర్చే రైతుబంధుపై కాంగ్రెస్ తన అక్కసు వె�
ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సైతం నమ్మే పరిస్థితి లేదని, రోజు రోజుకు ఆయన ప్రజల్లో అప్రతిష్ట పాలు అవుతున్న పరిస్థితుల్లో ఫ్రస్టేషన్తో తనపై ఆరోపణలు చేస్తున్నట్లు కోదాడ ఎమ్మెల�
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సిట్టింగ్లకే టికెట్లు కేటాయించడంతో జిల్లాలోని సబ్బండ వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతిస్తున్నారు.