అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్తోనే యావత్ దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం అన్ని రాష్ర్టాల ప్రజల్లో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
: దళితుల సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. వర్ని మండలం పాత వర్నిలో రూ. 10 లక్షలతో నిర్మించ తలపెట్టిన ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆయన శుక్రవారం భూమిప
దళితజాతి సముద్ధరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎస్సీ సంక్షేమంలో మకుటాయమానంగా నిలుస్తున్నది. బ్యాంకు లింకేజీ లేకుండా, వందశాతం గ్రాంటుగా ప్రతి అర్హత గల దళిత కుటుంబానికి రూ.10 లక్�
తెలంగాణలో దళితబంధు పథకాన్ని తెచ్చింది, ఇచ్చింది సీఎం కేసీఆరేనని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే �
దళితులు అర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోయిలకొండ, మార్చి 30 : దళితబంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని వ�
ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని దళితబంధు పథకానికి ఎంపిక చేయడం పట్ల ఎంపీపీ దేవరకొండ శిరీష ఆధ్వర్యంలో స్థానిక రింగ్రోడ్డు సెంటర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి
బన్సీలాల్పేట్ : దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకాన్ని తాము ఆహ్వానిస్తున్నామని, ఇది తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.స�