పాఠశాలలో చదువుకునే బాలికపై ముగ్గురు యువకులు లైంగికదాడి చేశారు. బాలిక గర్భం దాల్చడంతో వి షయం బయటకొచ్చింది. బాలిక తల్లి ఫిర్యా దు మేరకు నిందితులపై పోక్సో కేసు నమోదయ్యింది.
సాగు నీరందక ఎండిపోతున్న పంటలపై నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వ్యవసాయ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.
దుబ్బాకను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం శాసనసభ సమావేశాల్లో భాగంగా తొలిసారి ఆయన మాట్లాడారు. దుబ్బాకను రెవెన్యూ డివి
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు సకల వసతులతో కూడిన గుణాత్మక విద్య అందుతున్నదని జిల్లా విద్యాధికారి(డీఈవో) ఎల్లంకి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగపరచుకుని విద్యార్థు�
దుబ్బాకలో ఆదివారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. శనివారం భద్రతా ఏర్పాట్లు, సభాస్థలి, హెలీప్యాడ్, ఫార్కిం గ్ స్థలాలన�
తెలంగాణలో జనరంజక పాలన సాగుతున్నదని.. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ పట్టణంతో�