భారత రాష్ట్ర సమితి ఉద్యమాల గుమ్మం ఖమ్మం నుంచి కదనశంఖం పూరించనున్నది. తాము తప్ప దేశానికి మరే ప్రత్యామ్నాయమూ లేదని విర్రవీగుతున్న బీజేపీని నిలువరించే సత్తా బీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని బుధవారం ఖమ్మంలో న
అధికారం సంపాదించేందుకు బీజేపీ విపరీతంగా డబ్బు వెదజల్లుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్
CPI Party | దేశంలో ఎన్నికల సంసరణలు రావాల్సిన అవసరమున్నదని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యంత ధనిక
D Raja | తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్లు ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ధ్వజమెత్తారు. తెలంగాణ, కేరళ గవర్నర్లు.. ఆయా
D Raja | గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నేతల్లో వణుకు, భయం మొదలైందన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచ
నిజాంను తరిమిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని దెబ్బతిస్తున్న బీజేపీని తెలంగాణ ప్రజలు తరిమికొట్టాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు. ప్రజల మధ్య చిచ్చురేపి రాజకీయ లబ్ధి పొందాలని చూ