హైదరాబాద్ : రుతుపవనాలను స్వాగతించేందుకు దేశం ఒకవైపు సన్నద్ధమవుతుండగా ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అవుతాయని మరోవైపు వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. వరుసగా తలెత్తిన రెండు తుఫానులే ఇందుకు కా�
కొట్టుకుపోయిన పీ-305 నౌకలో ఇంకా ఆచూకీ లేని 49 మంది గుజరాత్కు తక్షణసాయంగా వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని ముంచుకొస్తున్న మరో తుఫాన్ యాస్ ముంబై, మే 19: తౌటే తుఫాన్ ధాటికి సోమవారం బాంబే హై తీరంలో కొట్టుకుపో�
అహ్మదాబాద్: తౌక్టే తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. గుజరాత్ రాష్ట్రంలో తౌక్టే భారీ నష్టాన్ని మిగిల్చింది. అతి భీకరంగా విరుచుకుపడ్డ తుఫాన్తో భారీ ఆస్థి నష్టం సంభవించినట్లు తెలుస్�
బలహీనపడిన తుఫాను తౌటే అంతకుముందు గుజరాత్, మహారాష్ట్రలలో బీభత్సం.. గుజరాత్లో 13, ముంబైలో ముగ్గురు మృతి కొట్టుకుపోయిన నౌకల నుంచి పలువురిని రక్షించిన నేవీ, కోస్ట్గార్డ్ సిబ్బంది ముంబై, మే 18: దేశ పశ్చిమతీర�
ముంబై : తౌక్టే తుఫాన్ మహా బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ముంబై తీరం వద్ద ఆరేబియా సముద్రంలో ఉన్న బార్జ్లు కొట్టుకుపోయాయి. ఇంతకీ బార్జ్లను ఏమంటారో తెలుసుకుంది. బార్జ్ అంటే బోటు లాంట�
అహ్మదాబాద్: అతి భీకర తుఫాన్ తౌక్టే.. ఇవాళ ఉదయం గుజరాత్లో తీరం దాటింది. సౌరాష్ట్ర ప్రాంతంలోకి తుఫాన్ ప్రవేశించింది. అయితే స్వల్పంగా బలహీనపడినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తు�
ఒకవైపు కరోనాతో ప్రజలు వణికిపోతుంటే ఇప్పుడు తౌటే తుఫాను వారిని మరింతగా కుంగదీసింది. తౌటే అతి తీవ్ర తుఫానుగా మారగా.. భారీగా గాలులు వీశాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అయితే తౌటే తుఫాను ఎ
146 మందిని రక్షించిన నేవీ | తౌటే తుఫాను ధాటికి ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో రెండు ఓడలు కొట్టుకుపోయాయి. ఇందులో 410 మంది గల్లంతవగా.. ఇప్పటి వరకు 146 మందిని రక్షించినట్లు భారత నావికాదళం మంగళవారం తెలిపింది.
సోమవారం రాత్రి గుజరాత్ తీరం తాకిన తౌటేతుఫాన్ ముంబై తీరంలోఉవ్వెత్తున ఎగిసిన సముద్ర అలలు లంగర్లు తెగి కొట్టుకుపోయిన రెండు భారీ నౌకలు సహాయ చర్యల కోసం రంగంలోకి 3 యుద్ధనౌకలు ఒక నౌకలో 38 మందిని రక్షించిన నౌకా
Tauktae Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడి తీరం వైపు దూసుకొస్తున్న తౌక్టే తుఫాన్ ఈ నెల 18న ఉదయం గుజరాత్ తీరాన్ని తాకనుందని భారత వాతావరణ కేంద్రం