Road Fatalities: ఆగ్నేసియా దేశాల్లో 66 శాతం రోడ్డు ప్రమాద మృతుల్లో పాదాచారులు, సైక్లిస్టులు, టూ లేదా త్రీ వీలర్ రైడర్స్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక ఇండియాలో అయితే టూ లేదా త్రీవీలర్ రైడర్ల మృతుల
సామాజిక బాధ్యతలో భాగంగా ఐటీ ఉద్యోగులు, సైక్లిస్టులు నగరంలో ‘మారథాన్ క్లీన్ అప్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వీకెండ్లో ఓ చెరువును ఎంచుకుని అక్కడ వ్యర్థాలను తొలిగిస్తున్నారు.
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సైక్లిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ (హెచ్సీజీ) ఆధ్వర్యంలో సైక్లిస్టులు ఆదివారం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అతిపెద్ద అంబేద్కర్ వ�
వారి అభిమతం పర్యావరణ హితం. ఆరోగ్య భారతమే వారి ధ్యేయం. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధీక్షతో సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు 12 మంది సైక్లిస్టులు. అందులో
అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ పోటీలకు జిల్లా సైక్లింగ్ విద్యార్థులు ఎంపికైనట్లు అసోసియేషన్ అధ్య క్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, వెంకటనర్సయ్య తె
ఉస్మానియా యూనివర్సిటీలోని వెలోడ్రమ్ (సైక్లింగ్) స్టేడియంలో జరుగుతున్న 72వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ – 2021 పోటీలు కొనసాగుతున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్), సైక్ల