బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్పై నగర సైబర్క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్రెడ్డి పరువుకు నష్టం కలిగించేలా ట్వీట్ చేశారం టూ ఎల్బీనగర్కు చెందిన శశిధర్రెడ్డి జూలై 30న సైబర్క్�
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్స్కు చెక్ పడనుంది. బాధితులకు సత్వర న్యాయం జరగనుంది. సోషల్మీడియా వేదికగా కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.