కర్ణాటక కేంద్రంగా తెలంగాణ రాష్ర్టానికి డీజిల్ స్మగ్లింగ్ చేస్తూ, రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న ఒక ఘరానా ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం..
నిషేధిత పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న ఇద్దరిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 19.2 లక్షల విలువజేసే నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసు�
ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి, దురాశతో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ఒక సీడ్స్ సైంటిస్ట్ సహా 15 మందిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.53,510తో పాటు రూ.61,620 విలువజేసే గ్యాంబ్లింగ్�
ఒడిశా కేంద్రంగా నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తితో పాటు నగరంలో గంజాయి విక్రయిస్తున్న మరో వ్యక్తిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 20 వేల విలువజేసే రెండు కిలోల గ�
ఆన్లైన్ వేదికగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరు ప్రాంతాల్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న మూడ�
నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.