సైబర్క్రైమ్ బాధితులకు స్థానిక పోలీస్స్టేషన్లో ఉండే సైబర్ వారియర్స్ అండగా నిలిచి.. వారికి కావాల్సిన సహకారాన్ని అందించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు.
సైబర్ నేరాలు జరగకుండా సైబర్ వారియర్స్ కీలక పాత్ర పోషించాలని, సైబర్ నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో స
తెలంగాణలో 870 మంది కానిస్టేబుళ్లను సైబర్ వారియర్స్గా తీర్చిదిద్దామని, రాష్ట్రంలోని ప్రతి పోలీస్స్టేషన్లో ఒక సైబర్ వారియర్ ఉన్నాడని, సైబర్ నేరాలకు సంబంధించిన ఏ సమస్యలైనా వారితో చెప్పుకోవచ్చని డీ�
అన్ని జిల్లా కేంద్రాల్లో వారంపాటు పోటీలు పోస్టర్ ఆవిష్కరించిన అడిషనల్ డీజీ స్వాతిలక్రా హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల నియంత్రణపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు చేపట్టిన సై�
సైబర్ వారియర్స్ | సైబర్ నేరాల దర్యాప్తుపై పోలీసులు మరింత దృష్టిసారించారు. గ్రామీణ పోలీస్స్టేషన్లలో సిబ్బంది సైతం సైబర్నేరాల పరిశోధనలో నైపుణ్యం సాధించేలా రాష్ట్రవ్యాప్తంగా 1,989 మంద�