డబ్బు, నగలు, ఇంకేమైనా విలువైన వస్తువులు దొంగలు లూటీ చేస్తారు. ఇదేం కొత్త విషయం అయితే కాదు. మీ డేటా కూడా బంగారమే! ఆన్ లైన్లో అప్రమత్తంగా లేకపోతే సైబర్ దొంగల చేతికి తాళం చెవి ఇచ్చినట్టే! చిన్న తప్పుచాలు.. మీ
సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం ఫిలిం చాంబర్ నుంచి కేబీఆర్ పార్కు దాకా ‘సైబర్ దొంగలున్నారు.. తస్మాత్ జాగ్రత్త’ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఖాతాదారులు సైబర్ మోసాలబారిన పడకుండా బ్యాంకర్లు సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఖాతాదారులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ కొందరు బ్యాంకర్లు నేరస్థులతో చేతులు కలిపి అమాయకులను మో సాల్లో భాగస్వాములు చేస్తున్
తెలంగాణ ప్రభుత్వంలో వారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. పొద్దున నిద్రలేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకూ ఏదో ఒక రూపంలో సైబర్ నేరాల గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఎవరికో ఒకరికి స�
సైబర్ నేరగాళ్లు పంథా మార్చి రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ వేదికగా వ్యాపారులు, అమాయక ప్రజలను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆయా దుకాణాల బోర్డులపై ఉన్న సెల్నంబర్లను సేకరించి.. కుచ్చుటోపీ పె�
ఆన్లైన్లో కొత్తగా ఏమైనా వెతుకున్నారా? తస్మాత్ జాగ్రత్త. సెర్చింగ్ ఇప్పుడు సైబర్ దొంగలకు వరంగా మారింది. జీవితభాగస్వామి కోసం వెతికితే మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, పార్ట్టైమ్ ఉద్యోగాల కోసం వెతికిత�
స్మార్ట్ఫోన్ వచ్చిన తర్వాత కంటికి కనిపించని నేరాలు విస్తృతంగా పెరిగాయి. బాధితులతోనే బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పిస్తూ.. ఏటేటా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్దొంగలు.
ఓటీటీలు, ఇతర ప్లాట్ఫాంలపై వచ్చే వెబ్ సిరీస్లు, సినిమాలకు రివ్యూలు, లైక్లు ఇస్తే రోజుకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు ఇస్తామని అమాయకులను సైబర్ దొంగలు నిండా ముంచుతున్నారు.