ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ విస్తరణ బాటపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కొత్తగా 150 శాఖలను ప్రారంభించనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో అశ్వాని కుమార్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,322 శ
పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో వెలుగులు వెలిగిన విద్యుత్ శాఖ నేడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ఓ పీడకలగా ఉండేది. కరెంటు కోసం అనేక కష్టాలు పడాల్సివచ్చేది.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.5,238 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశ టెక్నాలజీ రంగ వృద్ధిరేటు మందగించవచ్చని నాస్కామ్ అభిప్రాయపడింది. 8.4 శాతం వృద్ధితో 245 బిలియన్ డాలర్లకు పరిమితం కావచ్చని బుధవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఈ ద�