ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.1,468.6 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఐటీ సేవల సంస్థ ఎల్టీఎం. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,254.6 కోట్ల లాభంతో పోలిస్తే 17 శాతం వృద్ధిని కనబరిచ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,273 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఇండియన్ బ్యాంక్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.2,973 కోట్ల లాభంతో పోలిస్తే 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున
ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ విస్తరణ బాటపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కొత్తగా 150 శాఖలను ప్రారంభించనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో అశ్వాని కుమార్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,322 శ
పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో వెలుగులు వెలిగిన విద్యుత్ శాఖ నేడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ఓ పీడకలగా ఉండేది. కరెంటు కోసం అనేక కష్టాలు పడాల్సివచ్చేది.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.5,238 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశ టెక్నాలజీ రంగ వృద్ధిరేటు మందగించవచ్చని నాస్కామ్ అభిప్రాయపడింది. 8.4 శాతం వృద్ధితో 245 బిలియన్ డాలర్లకు పరిమితం కావచ్చని బుధవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఈ ద�