కొందుర్గు : విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన కొందుర్గు మండలంలోని చెర్కుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల రాజు(45) తన వ్యవసాయ పొలంలో గల బోరు మోటరు
గుండాల : పశ్చిమబెంగాల్ నుంచి కూలీ పనులకు వచ్చిన వ్యక్తి విద్యుత్ ప్రమాదంతో బుధవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ నుంచి విద్యుత్ టవర్ నిర్మాణ పనుల నిమిత్తం మండలంలోని �
షాద్నగర్టౌన్ : విద్యుత్షాక్తో 24మేకలు మృతి చెందిన సంఘటన షాద్నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు సోలిపూర్ గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. బాధితుడు గడ్డం ఆంజనేయులు కథనం ప్రకారం.. గ్ర�
కొత్తూరు : టిప్పర్కు విద్యుత్ వైర్లు తగిలి కరెంట్షాక్తో డ్రైవర్ మృతి చెందిన ఘటన కొత్తూరు మున్సిపాలిటీలోని ఫాతిమాపూర్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ సయ్యద్, ప్రత్యేక సాక్షుల తెలిపిన వ�
మొయినాబాద్ : ప్రధాన విద్యుత్ కనెక్షన్ విద్యుత్ స్తంభాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సంఘటన మండల పరిధిలోని సురంగల్ గ్రామ సమీపంలో రోడ్డు పక్క�
కడ్తాల్ : విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం మండలంలోని టాక్రాజ్గూడ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని టాక్రాజ్గూడ తండాకి చెందిన విస్లావత్ దీ�
బొంరాస్పేట : కరెంట్ షాక్ కొట్టి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన బొంరాస్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్ముల్మైలారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాశం రాంరెడ్డి కుమారుడు పాశం నవదీప్రెడ్డ