కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలమైందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేరొన్నారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ శివారులోని గాయత్రి పంప్ హౌస్ను బుధవారం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ చైతన్య, జ్య�
దశాబ్ది ఉత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. భారీ ర్యాలీలు, కోలాట బృందాలు, సంప్రదాయ నృత్యాలతో సందడి నెలకొన్నది. బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి దినోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహించారు.
రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, గడిచిన తొమ్మిదేళ్లల్లో 71 ప్రాజెక్ట్లను నిర్మించినట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్�
ప్రాజెక్ట్లు, చెక్డ్యాంలు, చెరువుల పునరుద్ధరణతో రాష్ట్రంలో సాగునీటి కొరత లేదని, సాగు జలాలు పుష్కలంగా ఉన్నాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మధిర ప�
తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. వైరాలో బుధవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సాగునీటి దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.
గతంలో సాగు నీరు లేక సాగు సాగిలపడిందని.. నేడు సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం జలకళను సంతరించుకున్నదని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉ�