ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా టేకులగూడెం సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్పై గత నెల 30న మావోయిస్టులు మెరుపు దాడి చేసి ముగ్గురు జవాన్లను బలి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు చేస్తున్న కార్యకలాపాల్లో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా మావోయిస్టు�
తుపాకుల మోతలతో దండకారణ్యం దద్దరిల్లిపోయింది. మావోయిస్టులు ఒక్కసారిగా జవాన్లపై మెరుపు దాడికి దిగడంతో జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. సీఆర్పీఎఫ్ కొత్త శిబిరం ప్రారంభం రోజే ఇరువర్గాల మధ్య జరిగిన భీకర ప�
మియాపూర్ : నిరుపేద గిరిజన తెగకు చెందిన వందలాది కుటుంబాలు 40 ఏండ్లకు పైగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తుండగా కేంద్ర ప్రభుత్వం తమపై జులుం ప్రదర్శిస్తున్నదని మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా వా