కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు సోమవారంతో ముగియనున్నాయి. శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్కర స్నానం ఆచరించి, దైవదర్శనం చేసుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నాగపంచమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు ఆలయాల ప్రాంగణాల వద్ద, గ్రామశివారులో ఉన్న పుట్టల్లో భక్తులు పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్�
‘ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి..’ అనే సంకీర్తనలతో ఉమ్మడి జిల్లాలోని సాయి మందిరాలు మార్మోగాయి. గురుపౌర్ణమి సందర్భంగా బాబా మందిరాలన్నీ ఆదివారం భక్తులతో కిక్కిరిశాయి. ఆయా ఆలయాల వద్ద సాయినాథుడికి ప్రత్యేక పూజ�
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష�
పట్టణంలోని అలివేలు మంగ సమేత వెంకటగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి 20వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రధాన అర్చకుడు గూడ కృష్ణమాచార్యులు తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని ముస్తాబు �
జిల్లా కేంద్రంలోని సందీప్నగర్ శివాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉపవాస దీక్షలు చేసిన భక్తులకు శనివారం అన్న ప్రసాదం ఏ�
జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం పలు శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయాల్లో శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చ�
భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల | పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత సన్నిధి ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సెలవుదినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తర�