న్యూఢిల్లీ : ఖరీదైన ప్రాంతాల్లో ప్లాట్లు, అపార్ట్మెంట్స్ పేరుతో 20 మందికి పైగా మోసగించిన ఓ రిలయ్ ఎస్టేట్ ఏజెంట్ ను హర్యానా గురుగ్రాంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఉత్తరాఖండ్ కు చెందిన నవీన�
నాగర్కర్నూల్ : కారు, జీపు ఢీకొన్న సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనజిల్లాలోని పెంట్లవెల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా, చిన్నంబావి మండలం, కొప్పునూరు గ్రామానికి చె�
క్రైం న్యూస్ | అనారోగ్యంతో మృతి చెందిన భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ భర్త తాను కూడా తనువు చాలించిన సంఘటన జిల్లాలోని పాన్గల్ మండలం మల్లాయిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది.
హైదరాబాద్ : నగరంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్పై సమాచారం అందుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి యోగేష్, ధర్మేంద�