కారు దగ్ధం | జిల్లా కేంద్రంలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలేగడంతో స్థానికంగా కలకలం రేపింది. అందులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు సమీపంలో జరిగిం�
క్రైం న్యూస్ | చేపలు పట్టడానికి చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ఈత రక చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
క్రైం న్యూస్ | అనారోగ్యం బారిన పడి కుటుంబ సభ్యులకు భారం కావద్దని వృద్ధ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది.
జొన్నకుప్ప | జిల్లాలోని కంగ్టి మండలం చాప్టా(కె) గ్రామశివారులో ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నకుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున నిప్పంటించడంతో రూ. 45వేల నష్టం వాటిల్లింది.
చేర్యాల/సిద్దిపేట : తండ్రి కారు కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన జిల్లాలోని చేర్యాల మండలం, కడవేర్గు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోనెం రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెం�
మెదక్ : ప్రమాదవాశాత్తు చెట్టు పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పుట్టి దుర్గయ్య(45) చెట్టుపై తేనె తీయడానికి
100 మంది నుంచి 3 కోట్లు వసూళ్లు.. ముగ్గురి అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని, అతనికి సహకరిస్తున్న ఇద్దరిని హైదరాబ
వికారాబాద్ : కుటుంబ పోషణ భారం కావడంతో భార్యతో గొడవపడి ఓ భర్త గొంతుకోసుకున్న ఘటన జిల్లాలోని పరిగి పట్టణంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా చిన్నదర్పల్లి గ�
యాదాద్రి భువనగిరి : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సోమారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాళ్లూరి శ్రీనివాస్రావు(57) తన వ్యవసాయబావిలో మోటరు తొలగిస్తు�
భోపాల్: సరైన జోడీ దొరక్క ఇబ్బందులు పడే పెండ్లి కొడుకులను టార్గెట్ చేస్తూ పెండ్లి పేరుతో వేలాది రూపాయలు వసూలు చేసి బురిడీ కొట్టిస్తున్న కిలాడీ ముఠా గుట్టును భోపాల్ పోలీసులు రట్టు చేశారు. తమ కుమారుడికి
ప్రతాప్గఢ్: ఒక మహిళ క్షణికావేశం మూడేండ్ల పసిబిడ్డ ప్రాణాలు తీసింది. తనకుతానుగా ఆస్పత్రిపాలై మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. హోళీ పండుగ కోసం భర్త పుట్టింటికి తీసుకెళ్లలేద
బెంగళూర్ : మరో మహిళతో వివాహేతర సంబంధం గురించి భార్య నిలదీయడంతో హోటల్ యజమాని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బెంగళూర్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బసవేశ్వర్నగర్ ప్రాంతంలోని కమలానగర