మెదక్ : ప్రమాదవాశాత్తు చెట్టు పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పుట్టి దుర్గయ్య(45) చెట్టుపై తేనె తీయడానికి
100 మంది నుంచి 3 కోట్లు వసూళ్లు.. ముగ్గురి అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని, అతనికి సహకరిస్తున్న ఇద్దరిని హైదరాబ
వికారాబాద్ : కుటుంబ పోషణ భారం కావడంతో భార్యతో గొడవపడి ఓ భర్త గొంతుకోసుకున్న ఘటన జిల్లాలోని పరిగి పట్టణంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా చిన్నదర్పల్లి గ�
యాదాద్రి భువనగిరి : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సోమారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాళ్లూరి శ్రీనివాస్రావు(57) తన వ్యవసాయబావిలో మోటరు తొలగిస్తు�
భోపాల్: సరైన జోడీ దొరక్క ఇబ్బందులు పడే పెండ్లి కొడుకులను టార్గెట్ చేస్తూ పెండ్లి పేరుతో వేలాది రూపాయలు వసూలు చేసి బురిడీ కొట్టిస్తున్న కిలాడీ ముఠా గుట్టును భోపాల్ పోలీసులు రట్టు చేశారు. తమ కుమారుడికి
ప్రతాప్గఢ్: ఒక మహిళ క్షణికావేశం మూడేండ్ల పసిబిడ్డ ప్రాణాలు తీసింది. తనకుతానుగా ఆస్పత్రిపాలై మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. హోళీ పండుగ కోసం భర్త పుట్టింటికి తీసుకెళ్లలేద
బెంగళూర్ : మరో మహిళతో వివాహేతర సంబంధం గురించి భార్య నిలదీయడంతో హోటల్ యజమాని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బెంగళూర్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బసవేశ్వర్నగర్ ప్రాంతంలోని కమలానగర
హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసగించి భారీగా డబ్బులు దండుకున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సుధాకర్ అనే వ్యక్తి నేతలు, ఉన్నతాధికారుల పీ�
లక్నో : పాలు కొనేందుకువెళ్లిన బాలిక (16) పై షాపు యజమాని లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన యూపీలోని ఫిలిబిత్ జిల్లాలో వెలుగుచూసింది. బాధిత బాలిక సోదరి ఫిర్యాదు ఆధారంగా డైరీ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ములుగు : వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తుడు జూపల్లి రాజశేఖర్ (26) అనే యువకుడు జంపన్నవాగులో గల్లంతైన సంఘటన జిల్లాలోని త్వాడాయి మండలం మేడారంలో సోమవారం చోటుచేసుకుంది. రాజశేఖర్ బంధువ�
రంగారెడ్డి : జిల్లాలోని రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి జన చైతన్య వెంచర్లో గుర్తు తెలియని యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం పై నుంచి కింద పడి మృతి చెందింది.స్థానికుల
లక్నో : తన కుమార్తెకు ప్రియుడితో వివాహం జరిపించేందుకు నిరాకరించడంతో యువకుడు ప్రియురాలి తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలోని బరేలి జిల్లాలో వెలుగుచూసింది. నిందితుడిని రసూల్పూర్ గ్రామానికి చెంది�
వికారాబాద్ : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈసంఘటనకు సంబంధించి ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జి�