న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై దౌర్జన్యానికి పాల్పడి అతనితో బలవంతంగా ‘హిందుస్తాన్ జిందాబాద్’.. ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ అని నినదింపచేసిన ఘటన వెలుగుచూసింది. ఈ దాడికి తెగబడిన వ్యక్తిని గత ఏడాద�
న్యూఢిల్లీ : మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి నేరాన్ని వీడియోలో చిత్రీకరించిన ఘటన యూపీలోని ఘజియాబాద్లో వెలుగుచూసింది. ఈ ఉదంతంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిం�
పుణె: ఐపీఎల్ 14వ సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయానికి గురైన ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఇంగ్లండ్తో తొలి వన్డేలో ఫీల్డిం�
జోగుళాంబ గద్వాల : రెండు బైక్లు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. స్థానికుల క
నిజామాబాద్ : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈవిషాద ఘటన జిల్లాలోని ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. డిచ్పల్లి ఏడో బెటాలియన్ క్యాంపులో వి
మహబూబ్నగర్ : ఓ వ్యక్తి నుంచి రూ.45 వేలు లంచం తీసుకుంటూ మత్స్యశాఖ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. జిల్లాలోని బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన మత్స్య శాఖ సంఘం అధ్యక్షుడు శి
హైదరాబాద్ : రేషన్ బియ్యాన్ని బ్లాక్మార్కెట్కు తరలిస్తున్న వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని టోలీచౌకిలో నివాసం ఉంటున్న షేక్ మహబూబ్ (52) అనే వ్యక్తి లంగర్హౌజ్, టోలీచౌకి �
మేడ్చల్ మల్కాగిరి : అనుమానాస్పద స్థితిలో ఒ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన�
లక్నో: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి వివాహిత అయిన మహిళను పని ఉందని చెప్పి తీసుకెళ్లి తన ఇంట్లో బంధించాడు. నాలుగు రోజులపాటు బంధించి ఆమెపై అత
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో గుర్తుతెలియని దుండగులు ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. పట్టణానికి చెందిన అమీర్ ట్రావెల్స్ యజమాని ముబాషిర్ అలీపై ఇద్దరు కత్తులతో దాడికి దిగారు. అక్కడే ఉన్న జావీద్ దా�
బదోహి : ఉత్తరప్రదేశ్లోని బదోహి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారణాసికి చెందిన వికాస్ గౌతమ్ (22), గో
మేడ్చల్ మల్కాజిగిరి : శామీర్పేట చెరువులో ఓ వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన జిల్లాలోని శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అలియాబాద్ వీఆ�
మెదక్ : ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్న సంఘటనలో ఒకరు దుర్మరణం చెందిన విషాద సంఘటన జిల్లాలోని రామాయంపేట పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెం�