బెంగళూర్ : కొత్త జీవితంపై కోటి ఆశలతో మెట్టినింట నవవధువు అడుగు పెట్టగానే భర్త మొదటి భార్య ఇద్దరు పిల్లలతో ఊడిపడటంతో యువతి విస్తుపోయింది. అప్పటికే పెండ్లయిన విషయాన్ని దాచి భర్త తనకు తాళికట్టి మోసం చేశాడన
ముంబై : ప్రియురాలి(౩౩)ని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచిన అనంతరం చార్టెడ్ అకౌంటెంట్(54) థానే హోటల్లోని నాలుగవ అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన దేశ ఆర్థిక రాజధానిలో కలకలం రేపింది. ప్�
బెంగళూర్ : భార్య ప్రియుడిని చంపేందుకు ఓ వ్యక్తి మంచం కింద ఆరుగంటల పాటు దాక్కుని ఆపై అతడిని దారుణంగా హత్య చేసిన వ్యక్తి ఉదంతం బెంగళూర్లోని ఆంధ్రాహళ్లి ప్రాంతంలో గురువారం వెలుగుచూసింది. నిందితుడిని రోహ�
లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహోబ జిల్లాలో నలుగురు పాలిటెక్నిక్ విద్యార్ధులు యువతి(20)పై సామూహిక లైంగిక దాడికి తెగబడిన ఉదంతం వెలుగుచూసింది. నిందితులు నిస్సిగ్గుగ
కామారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దకొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన రైతు గౌస్(45) విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. గౌస్ తన పొలానికి నీరు పారించేందుకు వెళ్లగా విద్యుదాఘా�
రాయ్పూర్ : పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో లైంగిక దాడి కేసులో నిందితుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జార్ఖండ్లోని పశ్చి సింగ్భం జిల్లాలోని బర్కెలా గ్రామంలో గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన
మెదక్ : విద్యుత్ వైర్లు మరమ్మతు చేస్తుండగా కరెంటు షాక్కు గుర ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన హవేళి ఘణపూర్ మండలం బొగుడభూపతిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంద మొగులయ�
హైదరాబాద్ : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన వ్యక్తిని నగరంలోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ హఫ
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై దౌర్జన్యానికి పాల్పడి అతనితో బలవంతంగా ‘హిందుస్తాన్ జిందాబాద్’.. ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ అని నినదింపచేసిన ఘటన వెలుగుచూసింది. ఈ దాడికి తెగబడిన వ్యక్తిని గత ఏడాద�
న్యూఢిల్లీ : మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి నేరాన్ని వీడియోలో చిత్రీకరించిన ఘటన యూపీలోని ఘజియాబాద్లో వెలుగుచూసింది. ఈ ఉదంతంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిం�
పుణె: ఐపీఎల్ 14వ సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయానికి గురైన ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఇంగ్లండ్తో తొలి వన్డేలో ఫీల్డిం�
జోగుళాంబ గద్వాల : రెండు బైక్లు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. స్థానికుల క
నిజామాబాద్ : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈవిషాద ఘటన జిల్లాలోని ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. డిచ్పల్లి ఏడో బెటాలియన్ క్యాంపులో వి
మహబూబ్నగర్ : ఓ వ్యక్తి నుంచి రూ.45 వేలు లంచం తీసుకుంటూ మత్స్యశాఖ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. జిల్లాలోని బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన మత్స్య శాఖ సంఘం అధ్యక్షుడు శి