హైదరాబాద్ : రేషన్ బియ్యాన్ని బ్లాక్మార్కెట్కు తరలిస్తున్న వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని టోలీచౌకిలో నివాసం ఉంటున్న షేక్ మహబూబ్ (52) అనే వ్యక్తి లంగర్హౌజ్, టోలీచౌకి �
మేడ్చల్ మల్కాగిరి : అనుమానాస్పద స్థితిలో ఒ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన�
లక్నో: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి వివాహిత అయిన మహిళను పని ఉందని చెప్పి తీసుకెళ్లి తన ఇంట్లో బంధించాడు. నాలుగు రోజులపాటు బంధించి ఆమెపై అత
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో గుర్తుతెలియని దుండగులు ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. పట్టణానికి చెందిన అమీర్ ట్రావెల్స్ యజమాని ముబాషిర్ అలీపై ఇద్దరు కత్తులతో దాడికి దిగారు. అక్కడే ఉన్న జావీద్ దా�
బదోహి : ఉత్తరప్రదేశ్లోని బదోహి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారణాసికి చెందిన వికాస్ గౌతమ్ (22), గో
మేడ్చల్ మల్కాజిగిరి : శామీర్పేట చెరువులో ఓ వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన జిల్లాలోని శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అలియాబాద్ వీఆ�
మెదక్ : ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్న సంఘటనలో ఒకరు దుర్మరణం చెందిన విషాద సంఘటన జిల్లాలోని రామాయంపేట పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెం�
రాజస్థాన్ : సరదాగా దాగుడు మూతలు ఆడుతూ ఇసుక సొరంగం కింద పదేళ్లలోపు ముగ్గురు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. రాజస్థాన్లోని ఝుంఝున్ జిల్లా ఉదయ్పూర్వతి పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్పుర గ్రామంలో శనివా�
మహబూబాబాద్ : నీటితొట్టిలో పడి నాలుగేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని బంచరాయితండాలో ఈ ఘటన జరిగింది. బంచరాయితండాకు చెందిన గుగులోత్ వినోద్ (పిష్ వి
మహబూబాబాద్ : ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వాహనాలు దగ్ధమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. వివిధ కేసులో ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసిన వాహనాలకు ర�
మహబూబ్ నగర్ : కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రినే ఓ వ్యక్తి బంధువుతో కలిసి దారుణంగా హతమార్చాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కావేరమ్మపేట్కు చెందిన మౌలానా (54)కు ఇద్దరు భార్యలు. మొద
జగిత్యాల : క్రికెట్ పోటీల్లో భాగంగా పరుగుతీస్తున్న ఓ యువకుడు మైదానంలోనే కుప్పకూలాడు. జిల్లాలోని మేడిపల్లిలో శుక్రవారం జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడిపెట్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ�
హైదరాబాద్ : అతివేగంగా వచ్చిన వ్యాన్ అదుపుతప్పి బాలుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సికింద్రాబాద్ పరిధిలోని ఆల్వాల్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. రామ్చరణ్ (14) పాఠశ�
అమరావతి : ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతి చెందింది. చిత్తూర్ గ్రామీణ మండలం సిద్దన్నగారి పల్లెలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని తురకపల్లె గ్రామానికి చెందిన మానస (15)గా పోలీసులు గుర్తించా