రాజస్థాన్ : సరదాగా దాగుడు మూతలు ఆడుతూ ఇసుక సొరంగం కింద పదేళ్లలోపు ముగ్గురు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. రాజస్థాన్లోని ఝుంఝున్ జిల్లా ఉదయ్పూర్వతి పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్పుర గ్రామంలో శనివా�
మహబూబాబాద్ : నీటితొట్టిలో పడి నాలుగేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని బంచరాయితండాలో ఈ ఘటన జరిగింది. బంచరాయితండాకు చెందిన గుగులోత్ వినోద్ (పిష్ వి
మహబూబాబాద్ : ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వాహనాలు దగ్ధమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. వివిధ కేసులో ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసిన వాహనాలకు ర�
మహబూబ్ నగర్ : కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రినే ఓ వ్యక్తి బంధువుతో కలిసి దారుణంగా హతమార్చాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కావేరమ్మపేట్కు చెందిన మౌలానా (54)కు ఇద్దరు భార్యలు. మొద
జగిత్యాల : క్రికెట్ పోటీల్లో భాగంగా పరుగుతీస్తున్న ఓ యువకుడు మైదానంలోనే కుప్పకూలాడు. జిల్లాలోని మేడిపల్లిలో శుక్రవారం జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడిపెట్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ�
హైదరాబాద్ : అతివేగంగా వచ్చిన వ్యాన్ అదుపుతప్పి బాలుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సికింద్రాబాద్ పరిధిలోని ఆల్వాల్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. రామ్చరణ్ (14) పాఠశ�
అమరావతి : ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతి చెందింది. చిత్తూర్ గ్రామీణ మండలం సిద్దన్నగారి పల్లెలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని తురకపల్లె గ్రామానికి చెందిన మానస (15)గా పోలీసులు గుర్తించా
చిత్తోర్ఘర్ : రాజస్థాన్లోని చిత్తోర్ఘర్ జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. భవనం పైకప్పు కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చిత్తోర్ఘర్ జిల్లా కేంద్రం �
మహబూబాబాద్ : జిల్లాలోని దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో అన్నావదినలు ఒకేరోజు మృతి చెందడంతో కలత చెందిన తమ్ముడు గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అలువాల రామయ్�
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో మృత్యువులోనూ భార్యాభర్తలు కలిసే ప్రయాణం చేశారు. గ్రామానికి చెందిన అలువాల రామయ్య(90) భార్య చెన్నమ్మ(80) కొద్ది రోజుల�
సూర్యాపేట : పట్టణంలోని సద్దుల చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చెరువు కట్టపై సాయంత్రం వాకింగ్ చేస్తున్న పాదచారులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులకు సమాచారం అందించా�
హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి 70 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. కమాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుం�
అమరావతి : సరదాగా కాల్వలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. కర్నూల్ జిల్లా పెద్దకడుబూరు మండలం గవిగట్టు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదోని మండల కేంద్రానికి చెందిన విజయ్ (22), లక్ష్మణ్ (35) గవిగట్టు గ�
యాదాద్రి : ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని ఎస్వీజీ గ్రానైట్ పరిశ్రమలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగ
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 140 కిలోల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్లోని జీడిమెట�