పెద్దపల్లి : జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతున్నది. ధర్మారం మండలం పత్తిపాక గ్రామ శివారులో బైరి వెంకన్న అనే రైతుకు చెందిన లేగదూడను గుట్టల్లోకి ఎత్తుకెళ్లి చిరుతపులి చంపేసింది. స్థానికుల సమాచారంతో �
మేడ్చల్ : జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను చోరీచేస్తున్న ఇద్దరిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం నిజాంపేట వద్ద బైక్పై అనుమానాస్పదం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో పొడిచి పాశవికంగా అతడిని హతమార్చారు. మైలార్దేవుపల్లి పరిధిలోని ముస్తఫానగర్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. �
వరంగల్ అర్బన్ :ఆరేండ్ల పసిపాపపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితునికి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ 4 వ అదనపు జిల్లా జడ్జి బుధవారం తీర్పు ఇచ్చారు.వరంగల్ లోని లేబర్ కాలనీకి చెందిన ఉప్ప�
జయశంకర్భూపాలపల్లి : ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన జిల్లాలోని భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బుర్రి సడువలి, రజిత దంపతుల కుమారుడు అర్జున్ప్
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన రైతు శంకర్ ఎద్దు పులి దాడిలో మృతి చెందింది. ఎద్దును ఎప్పటిలాగే శనివారం మేత కోసం స్థానిక అటవీ ప్రాంతానికి తోలుకెళ్లారు. తిరిగి �
ఫతేపూర్ : ఉత్తర ప్రదేశ్లోని ఫతేఫూర్ జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై ఓ వ్యక్తి లైంగికదాడి చేసి పరారయ్యాడు. ఆదివారం ఈ ఘటన జరగ్గా సోమవారం సాయంత్రం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చి
హైదరాబాద్ : రేబిస్ వ్యాధి ముదిరిందన్న భయంతో ఉరేసుకొని రోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో సోమవారం ఈ ఘటన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండల కేంద్రానికి చెందిన �
హైదరాబాద్ : అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మేడ్చల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. లక్షా 40 వేల నగదు, 3.5 తులాల బంగారం, సెల్ఫోన్లు, రెండు బైకులు, వెండి నాణేలు, కొడవళ్లు, కట్టర్లు, సుత్తెలు స్వాధీన
మెదక్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగిన ఘటన జిల్లాలోని అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్లో చోటుచేసుకుంది. టేక్మాల్ మండలం అంతాయిపల్లి తండాకు చెందిన మహిళపై సోమవారం తెల్లవారు�
తిరుపతి : కాణిపాకం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. రాజమహేంద్రవరానికి చెందిన అభిరామ్, నెల్లూరు వాసి అలేఖ్య తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీటెక్ చద�
నోయిడా : యూపీలోని అలీఘడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులు ఢీకొని ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందగా మరో 25 మందికి గాయాలయ్యాయి. అలీఘడ్ జిల్లా లోధ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్సువా గ్రామ సమ�
రంగారెడ్డి : యువకుడి వేధింపులు తాళలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పుప్పాలగూడలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పుప్పాగూడలో ఒంటరిగా ఉండే ఓ వివాహితను స్థానికంగా ఉ�