చిత్తోర్ఘర్ : రాజస్థాన్లోని చిత్తోర్ఘర్ జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. భవనం పైకప్పు కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చిత్తోర్ఘర్ జిల్లా కేంద్రం �
మహబూబాబాద్ : జిల్లాలోని దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో అన్నావదినలు ఒకేరోజు మృతి చెందడంతో కలత చెందిన తమ్ముడు గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అలువాల రామయ్�
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో మృత్యువులోనూ భార్యాభర్తలు కలిసే ప్రయాణం చేశారు. గ్రామానికి చెందిన అలువాల రామయ్య(90) భార్య చెన్నమ్మ(80) కొద్ది రోజుల�
సూర్యాపేట : పట్టణంలోని సద్దుల చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చెరువు కట్టపై సాయంత్రం వాకింగ్ చేస్తున్న పాదచారులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులకు సమాచారం అందించా�
హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి 70 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. కమాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుం�
అమరావతి : సరదాగా కాల్వలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. కర్నూల్ జిల్లా పెద్దకడుబూరు మండలం గవిగట్టు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదోని మండల కేంద్రానికి చెందిన విజయ్ (22), లక్ష్మణ్ (35) గవిగట్టు గ�
యాదాద్రి : ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని ఎస్వీజీ గ్రానైట్ పరిశ్రమలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగ
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 140 కిలోల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్లోని జీడిమెట�
పెద్దపల్లి : జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతున్నది. ధర్మారం మండలం పత్తిపాక గ్రామ శివారులో బైరి వెంకన్న అనే రైతుకు చెందిన లేగదూడను గుట్టల్లోకి ఎత్తుకెళ్లి చిరుతపులి చంపేసింది. స్థానికుల సమాచారంతో �
మేడ్చల్ : జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను చోరీచేస్తున్న ఇద్దరిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం నిజాంపేట వద్ద బైక్పై అనుమానాస్పదం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో పొడిచి పాశవికంగా అతడిని హతమార్చారు. మైలార్దేవుపల్లి పరిధిలోని ముస్తఫానగర్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. �
వరంగల్ అర్బన్ :ఆరేండ్ల పసిపాపపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితునికి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ 4 వ అదనపు జిల్లా జడ్జి బుధవారం తీర్పు ఇచ్చారు.వరంగల్ లోని లేబర్ కాలనీకి చెందిన ఉప్ప�
జయశంకర్భూపాలపల్లి : ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన జిల్లాలోని భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బుర్రి సడువలి, రజిత దంపతుల కుమారుడు అర్జున్ప్