హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసగించి భారీగా డబ్బులు దండుకున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సుధాకర్ అనే వ్యక్తి నేతలు, ఉన్నతాధికారుల పీ�
లక్నో : పాలు కొనేందుకువెళ్లిన బాలిక (16) పై షాపు యజమాని లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన యూపీలోని ఫిలిబిత్ జిల్లాలో వెలుగుచూసింది. బాధిత బాలిక సోదరి ఫిర్యాదు ఆధారంగా డైరీ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ములుగు : వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తుడు జూపల్లి రాజశేఖర్ (26) అనే యువకుడు జంపన్నవాగులో గల్లంతైన సంఘటన జిల్లాలోని త్వాడాయి మండలం మేడారంలో సోమవారం చోటుచేసుకుంది. రాజశేఖర్ బంధువ�
రంగారెడ్డి : జిల్లాలోని రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి జన చైతన్య వెంచర్లో గుర్తు తెలియని యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం పై నుంచి కింద పడి మృతి చెందింది.స్థానికుల
లక్నో : తన కుమార్తెకు ప్రియుడితో వివాహం జరిపించేందుకు నిరాకరించడంతో యువకుడు ప్రియురాలి తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలోని బరేలి జిల్లాలో వెలుగుచూసింది. నిందితుడిని రసూల్పూర్ గ్రామానికి చెంది�
వికారాబాద్ : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈసంఘటనకు సంబంధించి ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జి�
అమలాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న సీఐ బాజీలాల్ సిబ్బందితో క
జనగామ : ఆలయ భూమి తనదేనంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పాత బీటు బజార్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన దేవాదాయ భూమి తనదేనంటూ ఓ వ్య
జైపూర్ : రాజస్ధాన్లో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలకు తండ్రైన (30) కామాంధుడు ఎనిమిదేండ్ల చిన్నారిని అపహరించి లైంగిక దాడికి పాల్పడి ఆపై మృతదేహాన్ని బావిలో పడేసిన ఘటన భరత్పూర్ జిల్లాలో వెలుగుచూ�
బెంగళూర్ : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ను కిడ్నాప్ చేసి తల్లితండ్రులను రూ 2 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసిన కిడ్నాపర్లను బెంగళూర్ పోలీసులు ఏడు గంటల్లోపే పట్టుకుని యువకుడిని కాపాడారు. ఈనెల 25న జరిగిన �
వికారాబాద్ : విద్యుదాఘాతంతో ఓ కౌలు రైతు మృతి చెందిన సంఘటన జిల్లాలోని మోమిన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లగుడుపల్లి అనుసంధానమైన ఎల్లామ్మగ�
మెదక్ : మురుగు కాల్వలో పడి గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని రామాయంపేట పట్టణంలోని హీరోహోండా షోరూం సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాలలోకి వెళ్తే..మూత్ర విసర్జనకు వెళ్లిన వ్యక్�
జోగులాంబ గద్వాల : తెలంగాణ- ఏపీ సరిహద్దుల్లో కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసులు 14 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలో భాగంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని హిందూపూర్ వెళ్