అమలాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న సీఐ బాజీలాల్ సిబ్బందితో క
జనగామ : ఆలయ భూమి తనదేనంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పాత బీటు బజార్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన దేవాదాయ భూమి తనదేనంటూ ఓ వ్య
జైపూర్ : రాజస్ధాన్లో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలకు తండ్రైన (30) కామాంధుడు ఎనిమిదేండ్ల చిన్నారిని అపహరించి లైంగిక దాడికి పాల్పడి ఆపై మృతదేహాన్ని బావిలో పడేసిన ఘటన భరత్పూర్ జిల్లాలో వెలుగుచూ�
బెంగళూర్ : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ను కిడ్నాప్ చేసి తల్లితండ్రులను రూ 2 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసిన కిడ్నాపర్లను బెంగళూర్ పోలీసులు ఏడు గంటల్లోపే పట్టుకుని యువకుడిని కాపాడారు. ఈనెల 25న జరిగిన �
వికారాబాద్ : విద్యుదాఘాతంతో ఓ కౌలు రైతు మృతి చెందిన సంఘటన జిల్లాలోని మోమిన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లగుడుపల్లి అనుసంధానమైన ఎల్లామ్మగ�
మెదక్ : మురుగు కాల్వలో పడి గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని రామాయంపేట పట్టణంలోని హీరోహోండా షోరూం సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాలలోకి వెళ్తే..మూత్ర విసర్జనకు వెళ్లిన వ్యక్�
జోగులాంబ గద్వాల : తెలంగాణ- ఏపీ సరిహద్దుల్లో కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసులు 14 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలో భాగంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని హిందూపూర్ వెళ్
బెంగళూర్ : కొత్త జీవితంపై కోటి ఆశలతో మెట్టినింట నవవధువు అడుగు పెట్టగానే భర్త మొదటి భార్య ఇద్దరు పిల్లలతో ఊడిపడటంతో యువతి విస్తుపోయింది. అప్పటికే పెండ్లయిన విషయాన్ని దాచి భర్త తనకు తాళికట్టి మోసం చేశాడన
ముంబై : ప్రియురాలి(౩౩)ని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచిన అనంతరం చార్టెడ్ అకౌంటెంట్(54) థానే హోటల్లోని నాలుగవ అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన దేశ ఆర్థిక రాజధానిలో కలకలం రేపింది. ప్�
బెంగళూర్ : భార్య ప్రియుడిని చంపేందుకు ఓ వ్యక్తి మంచం కింద ఆరుగంటల పాటు దాక్కుని ఆపై అతడిని దారుణంగా హత్య చేసిన వ్యక్తి ఉదంతం బెంగళూర్లోని ఆంధ్రాహళ్లి ప్రాంతంలో గురువారం వెలుగుచూసింది. నిందితుడిని రోహ�
లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహోబ జిల్లాలో నలుగురు పాలిటెక్నిక్ విద్యార్ధులు యువతి(20)పై సామూహిక లైంగిక దాడికి తెగబడిన ఉదంతం వెలుగుచూసింది. నిందితులు నిస్సిగ్గుగ
కామారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దకొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన రైతు గౌస్(45) విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. గౌస్ తన పొలానికి నీరు పారించేందుకు వెళ్లగా విద్యుదాఘా�
రాయ్పూర్ : పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో లైంగిక దాడి కేసులో నిందితుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జార్ఖండ్లోని పశ్చి సింగ్భం జిల్లాలోని బర్కెలా గ్రామంలో గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన
మెదక్ : విద్యుత్ వైర్లు మరమ్మతు చేస్తుండగా కరెంటు షాక్కు గుర ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన హవేళి ఘణపూర్ మండలం బొగుడభూపతిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంద మొగులయ�
హైదరాబాద్ : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన వ్యక్తిని నగరంలోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ హఫ