న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆప్ తరపున ఐఐటీ ఢిల్లీ మాజీ ప్రొఫ
BCCI | టీమిండియా ఎంపికలో కీలక భూమిక పోషించేంది సెలక్షన్ కమిటీ. ఈ కమిటీ నిర్ణయాల్లో బీసీసీఐ వేలు పెట్టకూడదు. కానీ ఒక బీసీసీఐ అధికారి సెలక్షన్ మీటింగ్స్లో పాల్గొనేవాడని, అతను కూడా
Virat Kohli | ‘డ్రా అయిన టెస్టు మ్యాచ్కు ఎలాంటి ప్రాముఖ్యతా ఉండదు. అయితే గెలవాలి లేదా ఓడాలి. పోరాడటం నేర్చుకున్న రోజున మనకు గెలవడం కూడా తెలుస్తుంది. ఒక రోజు కచ్చితంగా ఇది జరుగుతుంది’ అని కోహ్లీ చెప్పాడట.