‘భార్యలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనలో ఉన్న యాభై ఏళ్ల వయసున్న ముగ్గురు వ్యక్తుల కథ ఇది. ఓ ప్రముఖ గాయని పట్ల ఆకర్షితులైన వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది’ అ�
శ్రీముఖి క్రేజీ అంకుల్స్ సినిమా నడుస్తున్న మూసాపేట శ్రీ రాములు థియేటర్ దగ్గర ఆందోళన చేశారు మహిళా సంఘ కార్యకర్తలు. సినిమా ప్రదర్శన వెంటనే ఆపేయాలని పోస్టర్లను చించివేసి తగులబెట్టారు.
సాధారణంగా శుక్రవారం రోజు కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఒకరోజు ముందుగానే అంటే గురువారమే కొత్త సినిమాలు వచ్చేశాయి. ఆగస్ట్ 19న రెండు సినిమాలు విడుదలయ్యాయి.
ఓటీటీ మాధ్యమాల కారణంగా నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని అన్నారు నటుడు రాజా రవీంద్ర. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. సత్తిబాబు దర్శకుడు. ఈ నెల 19న విడుదలకాను�
తెలుగు సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లెజెండరీ సింగర్స్ లో ఒకరు మనో (Mano) . ఈ సీనియర్ యాక్టర్ కమ్ సింగర్ చాలా కాలం తర్వాత కామెడీ ఎంటర్ టైనర్ క్రేజీ అంకుల్స్ (Crazy Uncles) తో అందరినీ పలుకరించేందుకు రెడీ అవ
ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్స్లో శ్రీముఖి ఒకరు. ఈ అమ్మడు తన మాటలతోనే కాదు అందచందాలతోను ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత శ్రీముఖి వెండితెర�
శ్రీముఖి, మనో, రాజారవీంద్ర, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. గుడ్ ఫ్రెండ్స్ సినిమా, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్2 క్రియేటివ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇ
మాటలతో పాటు అందచందాలతో బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని అశేష ప్రేక్షకాదరణ పొందిన శ్రీముఖి అడపాదడపా వెండితెరపై కూడా సందడి �
శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఈ. సత్తిబాబు దర్శకుడు. గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ నిర్మాతలు. ఈ నెల 19న ప్రేక్షకులముందుకురానుంది. దర్శకుడు చిత్ర
శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఈ. సత్తిబాబు దర్శకుడు. గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ నిర్మాతలు. ఆగస్ట్లో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమాలో ‘�