ప్రధాని మోదీ రాజ్యాంగ వ్యవస్థలను, స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా విమర్శించారు. స్వతంత్రంగా ఉండాల్సిన న్యాయవ్యవస్థ కూడా ప్రమాదంలో ఉన్నదని ఆ�
దేశ సంపదలో 90 శాతం దళితుల శ్రమతోనే సృష్టించబడుతున్నా.. దళితులు, ఆదివాసీలు, అట్టడుగు శ్రామికవర్గాలు ఇంకా అణచివేతకు గురవుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆలోచనంతా అ
కుల వ్యవస్థ భూతాన్ని అంతం చేస్తేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం(ఏఐడీఆర్ఎం) 2వ మహాసభల ప్రారంభం సందర్భంగా ఆదివారం ఇం
బీజేపీని నిలువరించే విషయంలో బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల భావజాలం, ఎజెండా ఒక్కటేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణలో బీజేపీని అడ్డుకోవడం మునుగోడుతో మొదలైందని చెప్ప�
బలమైన పార్టీ నిర్మాణం జరగాలి సోషలిజమే ప్రత్యామ్నాయం సీపీఐ 3వ రాష్ట్ర మహాసభలో పార్టీ జాతీయ కార్యదర్శి డీ రాజా దేశానికి కమ్యూనిస్టులు అవసరం సీపీఐ సీనియర్ నేత సురవరం హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగ�
రిమోట్ లేకుండానే కేంద్రాన్ని నడిపిస్తున్నది ఏఐవైఎఫ్ మహాసభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆరెస్సెస�