హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను తొలంగించాల్సిందేనని, అయితే ముందుగా పేదలకు పునరావాసం కల్పించిన తర్వాతే వారిని అకడి నుంచి ఖాళీ చేయించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సూచించారు.
హైడ్రాను రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సీఎం రేవంత్రెడ్డి ఉపయోగించొద్దని, పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సూచించారు.
దేశంలో ఈవీఎంలను నిషేధించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. జపాన్, అమెరికాలో ఈవీఎంలను బ్యాన్ చేశారని, చాలా దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయని గుర్తు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హవాతో 400పైగా సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్న వారికి దేశ ప్రజలు గట్టి గుణపాఠాన్ని నేర్పించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రతి
అనేక త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు.
రైతు నేస్తంగా ఉంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన కొనసాగించారని, నేడు ప్రధాని మోదీ రైతు శత్రువుగా మరి దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు.