వరంగల్ హత్య కేసులో ఆరుగురి అరెస్ట్ | నగరంలోని ఎల్బీనగర్ హత్య కేసులో నిందితులను పోలీసులు గురువారం మీడియా ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు. ముగ్గురి హత్య కేసులో ఆరుగ�
వరంగల్ : సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్) సిబ్బందితో కలిసి లింగాల ఘన్పూర్ పోలీసులు ఇద్దరు మహిళా దొంగలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 473 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ. 24 లక్షల విలువైన స
వరంగల్ అర్బన్ : నలుగురు సభ్యుల బైక్ దొంగల ముఠాను గుండాల పోలీసులు శనివారం అరెస్టుచేశారు. వారి నుంచి రూ. 11.50 లక్షల విలువైన 19 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వ్యక్తులు జనగాం జిల్లా రఘునాథ
సీపీ తరుణ్ జోషి | పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి భాధితులకు న్యాయం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పోలీస్ అధికారులను ఆదేశించారు.
వరంగల్ అర్బన్ : ట్రై సిటీ పరిధిలో ఇకపై లాక్డౌన్ సమయాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లఘించిన వారిని గుర్తించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్�
పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి | వరంగల్ ట్రై సిటీ పరిధిలో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేసేందుకుగాను పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గల్లీలోను పోలీసులు తనిఖీలు నిర్వహించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా. �
వరంగల్ అర్బన్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బెదిరించి దోపిడి, దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడుని గీసుగొండ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు 13 గ్రాముల బ�
సీపీ తరుణ్ జోషి |మున్సిపల్ ఓట్ల లెక్కింపు అనంతరం నిర్వహించే విజయోత్సవ ర్యాలీలపై నిషేధాన్ని విధిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు.
హైదరాబాద్ : గిఫ్ట్ వచ్చిందని వినియోగదారులను నమ్మంచి డబ్బులు దోచుకుంటూ మోసాలకు పాల్పడుతున్న 13 మంది సభ్యుల ముఠాను వరంగల్ టాస్క్ఫోర్స్, ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి అరెస్టు చేశారు. నిం