జనగామ : ఏటీఎం సెంటర్లలో అమాయకులను మోసగించి డబ్బులు డ్రా చేసే ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జనగామ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి లక్షా 60 వేల రూపాయల నగదు, 8 నకిలీ ఏటీఎం కార్డ్స్, రెండు కార్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పరారీలో ఉన్న మరో నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
నాందేవ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం