రామగుండం నూతన పోలీసు కమిషనర్గా ఎల్ శంకర్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ రెమా రాజేశ్వరి అధికారులతో కలిసి సోమవారం న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది పోలీస్శ�
హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు బదావత్ సంతోష్, బ
హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో అత్తను రివాల్వర్తో కాల్చి హతమార్చిన ఘటనలో కోటపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ప్రసాద్ రివాల్వర్ను చోరి చేసి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ప్రవర
పిస్టల్తో అల్లుడు అత్తను చంపి న ఘటన హనుమకొండలోని కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. హనుమకొండ గుండ్లసింగారానికి చెందిన అనిగాల కమల(50)కు ఇద్దరు కూత
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకోవడం కలకలం రేపింది. ఒడిశా నుంచి మహారాష్ట్ర మీదుగా జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని శ్రీరాంపూర్లో పోలీసులు పట్టుకున్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి కొ ప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ రాష్ర్టాన్ని దేశానికే దిక్సూచిలా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతున్నదని మంత్ర�