ఇప్పటికే 32,417 మందికి వ్యాక్సినేషన్ పూర్తి హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): సింగరేణి వ్యాప్తంగా అందరికీ ఆగస్టు నెలాఖరులోగా కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని జీఎం (కో-ఆర్డినేషన్, మార్కెటింగ్) కే
న్యూఢిల్లీ: ఇండియాలో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవాగ్జిన్. రెండోది కోవీషీల్డ్. అయితే ఈ రెండూ రెండు డోసులు తీసుకోవాల్సిందే. కానీ ఒకవేళ మొదటి డోసు ఒక వ్యాక్సిన్ తీసుకుని..
కేటీఆర్ | ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ
టీకాల వృథా ఆరోపణలపై విచారణ | పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో కొవిడ్ టీకాలు వృథా అయ్యాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. దవాఖాన సిబ్బందిని విచారించి పూర్తి వివరాలు తెలుసుకుం�
రాష్ట్రాలకు 22.77 కోట్ల వ్యాక్సిన్ల సరఫరా : కేంద్రం | ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు 22,77,62,450 వ్యాక్సిన్ మోతాదులను సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.
కీసర, మే 28: ప్రజలకు నిత్యావసరాలు చేరవేస్తున్న సేవకులందరికీ కరోనా వ్యాక్సిన్ను వేస్తున్నామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బీసీ బాలికల హాస్టల్లో ఏర్పాటు చేసిన
న్యూఢిల్లీ: టీకాలపై గందరగోళం ఇంకా కొసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణల పర్వం యథావిధిగా కొనసాగుతున్నది. దేశం జనాభా 130 కోట్లలో కనీసం 3 శాతం మందికి మాత్రమే రెండు టీకాలు పూర్తయ్�
న్యూఢిల్లీ : కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ ఓ శుభవార్త వినిపించారు. దేశ ప్రజలందరికీ డిసెంబర్ నాటికి కోవిడ్ టీకాలు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో కోవిడ్ వ్యాక్సి
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకా ధరను అపోలో హాస్పిటల్ ప్రకటించింది. ఒక డోసు స్పుత్నిక్ వీ టీకాను రూ.1195కు ఇవ్వనున్నట్లు అపోలో గ్రూపు అధికారి ఒకరు తెలిపారు. జూన్ రెండవ వారం నుంచి దేశం