కరోనా మహమ్మారికి చరమగీతం పాడాలంటే వ్యాక్సిన్ను మించిన వజ్రాయుధం లేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రభావంతో అనేక రంగాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. లక్షలాది మంది ఉపాధి ప్రశ్నార్థకమైంది. తిరిగి తమ జ
హైదరాబాద్ : 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేష�
వ్యాక్సినేషన్ | తెలంగాణ రాష్ర్టంలో రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు ఇస్తున్నారు. సాయంత్రం
బెంగళూరు, మే 24: కరోనా మహమ్మారి నుంచి తమ ఉద్యోగులు, కుటుంబాల వారిని కాపాడుకోవటానికి భారత ప్రభుత్వానికి చెందిన సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవర్ గ్రిడ్) దేశవ్యాప్తంగా వివిధ ప్ర�
జెనీవా: ప్రతి దేశంలో జనాభాలో 10 శాతం మందికి కొవిడ్-19 టీకాలు వేసేలా ప్రపంచవ్యాప్త కృషి జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సోమవారం పిలుపునిచ్చారు. యూఎన్ హెల్త్ ఏజెన్సీ ప్రధాన వార్షిక అసెంబ
ఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇప్పటికే 1.80 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వీటికి తోడు రానున్న మూడు రోజుల్లో మరో 48 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లను రాష్ట్రాలు అందుకోన�
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): భారత్ బయోటెక్ 2-18 ఏండ్ల వయస్కులవారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ను జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నది. దేశవ్యాప్తంగా 525 మంది బాలలపై ప్రయోగాలు జరుపనున�
కేంద్రం తీరుపై ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ఆగ్రహం లాక్డౌన్తో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం సంగారెడ్డి, మే 22 (నమస్తే తెలంగాణ)/జహీరాబాద్: కేంద్రానికి రూ.100 కోట్లు చెల్లించినా కరోనా వ్యాక్సిన్లు స
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఫార్ములాను ఇతర కంపెనీలకు ఇచ్చేందుకు భారత్ బయోటెక్ సంస్థ అంగీకరించిందని, అయితే ఇండియాలో ఉన్న అన్ని ఫార్మా కంపెనీలు ఆ టీకాను ఉత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం ఆదేశ
వ్యాక్సిన్ల కొరత | మహారాష్ట్రలోని పుణే నగరంలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరత నెలకొంది. దీంతో నేడు నగరవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేస్తున్నట్లు మేయర్ మురళీధర్ మొహోల్ తెలిపారు.
వ్యాక్సినేషన్ | వ్యాక్సినేషన్పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. జాతీయ టీకా నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతున్నది. ఇప్పటి వరకు దేశంలో 18 కోట్ల 58 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. 18,58,09,302 మంది టీకాలతో లబ్ధి పొందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇవ