హైదరాబాద్ : ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్ను ఏమార్చిన మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనా టీకా పేరుతో నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఓ టీవీ ఛానల్కు ఫోన్ చేసి రూ. 100 కు టీకా వేస్తామన్నాడు. మంత్రి �
న్యూఢిల్లీ: ఒక వైపు దేశవ్యాప్తంగా కరోనా టీకాల కొరత నెలకొనగా మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులకు 1.29 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా అయినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. అయితే ఇం�
టీకా డోసుల మధ్య విరామం సమయం పెంపుతో ముప్పే : ఆంథోని ఫౌసీ | కరోనా టీకాల మధ్య విరామ సమయం పెంచడంతో ప్రస్తుతం ఉన్న కొవిడ్ వేరియంట్ల బారినపడే ప్రమాదం ఉందని అమెరికా మెడికల్ అడ్వైజర్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణ�
ముంబై : కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తర్వాత తమకు జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడ్డామని ప్రజలు చెబుతుంటే మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన ఓ వ్యక్తి వ్యాక్సిన్ రెండు డో
న్యూఢిల్లీ: తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో ఒకసారి కరోనా వచ్చిన వాళ్లకు అసలు వ్యాక్సినే అవసరం లేదన్నది కీలక పాయింట్. ఇది చాలా మంద�
కరోనా కొత్త మ్యుటెంట్లు పుట్టే ప్రమాదం వైరస్ నుంచి కోలుకున్న వారికి, పిల్లలకు టీకాలొద్దు ప్రధానికి వైద్యనిపుణుల నివేదిక న్యూఢిల్లీ, జూన్ 10: కరోనా వ్యాక్సిన్లను ఒక ప్రణాళికనేదే లేకుండా అన్ని వయస్సుల వ�
వారణాసి, జూన్ 10: కరోనా ఇంతటి కల్లోలం సృష్టిస్తున్న సమయంలో కూడా టీకా వేసుకోవటానికి కొందరు జంకుతున్నారు. కానీ, నూరేండ్లు దాటిన వయోవృద్ధులు మాత్రం వ్యాక్సిన్ వేసుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీన�
కొవిడ్ వ్యాక్సినేషన్ పాలసీ మీద గణనీయమైన మార్పు చోటుచేసుకున్నది. జూన్ 7వ తేదీ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఈ మార్పుల గురించి తెలియజేశారు. ఇప్పుడు అమల్లో ఉన్న పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి 25 శాతం
హైదరాబాద్: ఇండియాలో ప్రస్తుతం అత్యధిక ధర ఉన్న వ్యాక్సిన్ కొవాగ్జినే. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ధర కొవిషీల్డ్ (రూ.780) కంటే దాదాపు రెట్టింపు ఉంది. నిజానికి రష్య�
పనాజీ : గోవాలో ప్రతి ఒక్కరికి డబుల్ వ్యాక్సిన్ డోసులు లభించిన తర్వాతనే స్థానిక పర్యాటక రంగాన్ని ప్రారంభించాలని అదేవిధంగా వ్యాక్సిన్ డబుల్ డోస్ తీసుకున్న పర్యాటకులను మాత్రమే గోవాలోకి అనుమతించాలని ఆ ర
దేశంలో 24కోట్లు దాటిన టీకాల పంపిణీ | దేశంలో కరోనాకు వ్యతిరేకంగా చేపట్టిన టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు 24కోట్లకుపైగా వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర, కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపిం�
12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలపై ‘ఫైజర్’ ట్రయల్స్ | కరోనా టీకాను అందుబాటులోకి తీసుకువచ్చిన అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలపై ట్రయల్స్ ప్రారంభించింది.