న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిన పడుతున్న దేశానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వార్నింగ్ ఇచ్చింది. కరోనా థర్డ్ వేవ్ తప్పదని, అది కూడా త్వరలోనే రా�
కరోనాను నియంత్రించేందుకు చర్యలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం సరిహద్దు జిల్లాల్లో పర్యటించండి కరోనా వ్యాప్తిపై లోతుగా విశ్లేషించండి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలి హెల్త్ సిటీగా వరంగల్ను తీర్�
మోడెర్నా టీకా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు : వీకే పాల్ | దేశంలో మోడెర్నా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చురుగ్గా పని చేస్తుందని కేంద్రం తెలిపింది. వ్యాక్సిన్కు గత నెలలో అత్యవసర వ�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ఒక గ్రామం వంద శాతం టీకాలు వేసిన తొలి గ్రామంగా రికార్డుకెక్కింది. కతువా జిల్లాలోని బొబియా గ్రామం ఈ ఘనత సాధించింది. బొబియా గ్రామంలోని ప్రజలంతా కరోనా టీకాలు తీసుకున్నారని హిరా�
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టినట్లు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కేసులు బయటపడిన విషయం తెలిసిందే. ఆస్ట్రాజెనికా, జే అండ్ జే, స్పుత్నిక్ టీకాలు తీసుకున్న వారిలో ఈ కేసులు �
లండన్: బ్రిటన్లో కరోనా వైరస్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు .. ఆస్ట్రాజెనికా కంపెనీతో కలిసి కోవిడ్ టీకాను అభివృద్ధి చేశారు. అయిత
డిసెంబర్ కల్లా 135 కోట్ల వ్యాక్సిన్ల సేకరణ..!
ఈ ఏడాది చివరికల్లా 156 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. జూలై నాటికి 21..
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టీకాలు వేసుకొన్నవారు కోటి దాటారు. మొదటిడోసు టీకా తీసుకున్నవారి సంఖ్య 86,06,292కు చేరగా, రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 14,47,066కు చేరింది. దీంతో శుక్రవారం సాయంత్రం వర�
పాట్నా: బీహార్లో ఓ నర్సు ఖాళీ సిరంజీతో ఓ వ్యక్తికి టీకా ఇచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో ఆ నర్సును తొలగించారు. చాప్రాలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వ
పనజీ: ఇండియన్ టూరిజంలో చాలా మందికి స్వర్గధామంలాంటిది గోవా. అక్కడి బీచుల్లో ఏడాదికి ఒకసారైనా అలా అలా విహరించి రావాలని అనుకోని యువత ఉండదు. కొవిడ్ కారణంగా కొన్నాళ్ల నుంచి బయటి వ్యక్తులపై ఆం�
దేశంలో 30.72 టీకా డోసుల పంపిణీ : ఆరోగ్యశాఖ | కరోనాకు వ్యతిరేకంగా టీకా డ్రైవ్ దేశంలో ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 30.72 కోట్ల టీకాలకుపైగా పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.