రెండ్రోజుల్లో రికార్డు మార్క్ డెల్టా ప్లస్ను రాష్ట్రంలో గుర్తించలేదు డీహెచ్ జీ శ్రీనివాసరావు వెల్లడి హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోటికి చేరువైందని ప్రజా�
రాంచీ : జార్ఖండ్లోని సింఘ్భూమ్ జిల్లా మనోహర్పూర్ బ్లాక్కు చెందిన మారుమూల గ్రామ నివాసి గుల్షన్ లోహ్రా. బాధ్యయుత పౌరుడు ఎలా ఉండాలో ఉదాహరణగా నిలిచాడు. రెండు చేతులను కోల్పోయిన ఇతడు సమాజానిక�
హైదరాబాద్ : హైదరాబాద్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిన హైదరాబాద్�
మెదక్ జిల్లాలో వేగంగా వ్యాక్సినేషన్ 24 కేంద్రాల ద్వారా గుతున్న ప్రక్రియ ఇప్పటి వరకు లక్షా 47వేల మందికి వ్యాక్సిన్ పకడ్బందీగా అమలు కరోనాకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం టీకా పంపిణీని వేగవంతం చేసింది. వైద్�
న్యూఢిల్లీ: దేశంలో శనివారం నాటికి 27.62 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం 18-44 ఏండ్ల వయసు వారిలో 20,49,101 మందికి తొలి డోసు టీకా, 78,394 మందికి రెండో డోస�
బ్రస్సెల్స్: ఆస్ట్రాజెనికా కంపెనీ కష్టాల్లో చిక్కుకున్నది. యురోపియన్ యూనియన్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఆ కంపెనీ కోవిడ్ టీకాలను సరఫరా చేయలేకపోయింది. అయితే ఆ కేసులో ఆస్ట్రాజెనికాకు
కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లు కూడా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవాలా? ఒక్క డోస్ సరిపోదా? ఇదే విషయమై ఏఐజీ ఆస్పత్రి వైద్య నిపుణులు అధ్యయనం చేశారు.
Good News : పిల్లలపై రెండు టీకాలు ప్రభావవంతం | కరోనా మహమ్మారి థర్డ్ వేవ్లో పిల్లలపై ప్రభావం చూపుతుందనే హెచ్చరికల మధ్య రెండు టీకా కంపెనీలు శుభవార్త చెప్పాయి.
కొవిడ్-19 టీకాలను పొందటానికి ప్రీ-రిజిస్ట్రేషన్ లేదా అపాయింట్మెంట్ బుకింగ్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. టీకాలు తీసుకోవడంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు సమస్యలను ఎ�
దేశంలో డిసెంబర్ నాటికి 20కోట్ల కోవోవాక్స్ టీకాల లభ్యత! | అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్ను భారత్లో కోవోవాక్స్ పేరిట సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయను�