పాట్నా: బీహార్లో ఓ నర్సు ఖాళీ సిరంజీతో ఓ వ్యక్తికి టీకా ఇచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో ఆ నర్సును తొలగించారు. చాప్రాలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వ
పనజీ: ఇండియన్ టూరిజంలో చాలా మందికి స్వర్గధామంలాంటిది గోవా. అక్కడి బీచుల్లో ఏడాదికి ఒకసారైనా అలా అలా విహరించి రావాలని అనుకోని యువత ఉండదు. కొవిడ్ కారణంగా కొన్నాళ్ల నుంచి బయటి వ్యక్తులపై ఆం�
దేశంలో 30.72 టీకా డోసుల పంపిణీ : ఆరోగ్యశాఖ | కరోనాకు వ్యతిరేకంగా టీకా డ్రైవ్ దేశంలో ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 30.72 కోట్ల టీకాలకుపైగా పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
రెండ్రోజుల్లో రికార్డు మార్క్ డెల్టా ప్లస్ను రాష్ట్రంలో గుర్తించలేదు డీహెచ్ జీ శ్రీనివాసరావు వెల్లడి హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోటికి చేరువైందని ప్రజా�
రాంచీ : జార్ఖండ్లోని సింఘ్భూమ్ జిల్లా మనోహర్పూర్ బ్లాక్కు చెందిన మారుమూల గ్రామ నివాసి గుల్షన్ లోహ్రా. బాధ్యయుత పౌరుడు ఎలా ఉండాలో ఉదాహరణగా నిలిచాడు. రెండు చేతులను కోల్పోయిన ఇతడు సమాజానిక�
హైదరాబాద్ : హైదరాబాద్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిన హైదరాబాద్�
మెదక్ జిల్లాలో వేగంగా వ్యాక్సినేషన్ 24 కేంద్రాల ద్వారా గుతున్న ప్రక్రియ ఇప్పటి వరకు లక్షా 47వేల మందికి వ్యాక్సిన్ పకడ్బందీగా అమలు కరోనాకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం టీకా పంపిణీని వేగవంతం చేసింది. వైద్�
న్యూఢిల్లీ: దేశంలో శనివారం నాటికి 27.62 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం 18-44 ఏండ్ల వయసు వారిలో 20,49,101 మందికి తొలి డోసు టీకా, 78,394 మందికి రెండో డోస�
బ్రస్సెల్స్: ఆస్ట్రాజెనికా కంపెనీ కష్టాల్లో చిక్కుకున్నది. యురోపియన్ యూనియన్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఆ కంపెనీ కోవిడ్ టీకాలను సరఫరా చేయలేకపోయింది. అయితే ఆ కేసులో ఆస్ట్రాజెనికాకు
కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లు కూడా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవాలా? ఒక్క డోస్ సరిపోదా? ఇదే విషయమై ఏఐజీ ఆస్పత్రి వైద్య నిపుణులు అధ్యయనం చేశారు.