న్యూఢిల్లీ : కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేని ప్రయాణికులను బోర్డింగ�
Covid Mask | అమెరికన్ ఎయిర్లైన్స్ గాల్లో వేగంగా దూసుకెళ్తోంది. కానీ ఓ ప్రయాణికుడు మాస్కు ధరించలేదు. దీంతో వేగంగా వెళ్తున్న ఆ విమానంలో అమెరికన్ ఎయిర్లైన్స్ సిబ్బందికి, సదరు
Bhopal | మధ్యప్రదేశ్ ఫైర్బ్రాండ్ మంత్రి ఉషా ఠాకూర్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా పెరుగుతన్నా మాస్క్ ఎందుకు ధరించని పలువురు అడగ్గా.. ఆమె ఆసక్తికర
పరిగి టౌన్ : కొవిడ్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎస్సై విఠల్రెడ్డి సూచించారు. ఆదివారం పరిగి పట్టణంలోని మార్కెట్యార్డు, బస్టాండ్ ప్రదేశాల్లో మాస్కుల ప్రాముఖ్య
పంపిణీ చేసిన యశోద ఫౌండేషన్ హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): యశోద హాస్పిటల్స్ గ్రూప్లో భాగమైన యశోద చారిటబుల్ ఫౌండేషన్ కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా తనవంతుగా ఆదివాసీలకు 6 వేల మాస్కులను పంపిణీచేసింద�
87 శాతం బయటపడొచ్చని సీడీసీ అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): మాస్కులు విధిగా ధరించడం వల్ల కరోనాను కట్టడి చేయడంతోపాటు, ప్రస్తుతం వైరస్ ద్వారా సంభవిస్తున్న మరణాల రేటును నుంచి 87 శాతం తగ్గించ