కరోనా దవాఖాన | ఐరోపా దేశమైన ఉత్తర మెసిడోనియా ఘోర ప్రమాదం జరిగింది. బాల్కన్ కౌంటీలోని టెటోవో నగరంలో ఉన్న ఓ కరోనా దవాఖానలో మంటలు చెలరేగాయి. దీంతో పది మంది సజీవదహణమయ్యారు.
ప్రతిపాదన, నిర్ణయం, ఆమోదం.. నెల రోజుల్లోనే అమలు ప్రారంభం పనిచేసే సర్కారు సూపర్ వేగం పేదల వైద్యం కోసం సీఎం కేసీఆర్ పట్టుదల 10 రోజుల్లోనే ఖైదీలు వేరే జైళ్లకు మార్పిడి వెంటనే కూల్చివేత.. శిథిలాల తరలింపు వరంగ�
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు అతి తక్కువ వ్యవధిలో 1,261 పడకలతో ‘టిమ్స్’ ప్రారంభం సుమారు 1,500 మంది కరోనా రోగులకు చికిత్స సత్వర నియామకాలు టిమ్స్ దవాఖానను నెలకొల్పడంతోపాటు దానికి అవసరమైన వైద్యసిబ్�
ఢిల్లీ,జూన్ 12:డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) శ్రీనగర్ లోని ఖోన్మోహ్ వద్ద 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని17 రోజుల వ్యవధిలో ఏర్పాటు చేసింది. పిఎమ్ కేర్స్ ఫండ్ ద్వారా దీనికి నిధులు సమకూర
ఆన్ని దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఫీజులపై చర్యలు తీసుకుంటున్నాం హైకోర్టుకు తెలిపిన డీహెచ్ బ్లూప్రింట్ ఇవ్వాలన్న కోర్టు విచారణ 10వ తేదీకి వాయిదా హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆక్సి�
హైదరాబాద్ : కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎదురవుతున్న చికిత్స సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) , అమెరికన్ తెలంగాణ సొసైటీ (ఏటీఎస్) సంయ�
హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలతోపాటు వివిధ రాష్ర్టాలకు ఆక్సీజన్ సరఫరా చేసిన మేఘా ఇంజినీరింగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) తాజాగా తమిళనాడులోనూ తమ సేవా కార్యక్రమాలకు శ్రీక
అమరావతి : విశాఖపట్నం నగరంతో పాటు ఉత్తరాంధ్రలో కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని విశాఖపట్నం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)ను పూర్తి కొవిడ్ ఆస్ప�
కరోనా రోగులకు ఊపిరి పోస్తున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ వైద్యశాలప్రత్యేక శ్రద్ధతో కరోనా రోగులకు చికిత్స.. సంవత్సర కాలంలో 168 మందికి సేవలుమల్కాజిగిరి, మే 20: అదో ప్రభుత్వ దవాఖాన. స్వరాష్ట్రంలో అత్
సుల్తాన్ బజార్ ప్రసూతి దవాఖానలో 150 పడకలు అన్ని ఏర్పాట్లు చేస్తున్న జీహెచ్ఎంసీ, దవాఖాన పాలక వర్గం గర్భవతుల సేవలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.. ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ కె.రాజ్యలక్ష్మి సుల్తాన్�
కొవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు వారంలో 60 వేలకు పెరుగనున్న సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా 25,292 బెడ్లు ఖాళీ అందుబాటులో 6,401 ఆక్సిజన్..2,865 ఐసీయూ బెడ్లు హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా సెకండ్వే�