Covid-19 | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఇద్దరు కొవిడ్తో మరణించారు. ఇద్దరూ ఇప్పటికే వేర్వేరు వ్యాధులబారినపడి చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే వారికి వైరస్ సోకవడంతో పరిస్థితి విషమించ�
Covid Death | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. ఇటీవల రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. మహమ్మారితో ఇప్పటికే ఢిల్లీలో కొవిడ్తో మృతి చెందుతున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనల�
Covid Death | కొత్తగా వెలుగు చూసిన కొవిడ్ జేఎన్.1 వేరియంట్తో తేలికపాటి లక్షణాలుంటాయని.. వైరస్తో భయపడాల్సిన అవసరం లేదని ఉస్మానియా జనరల్ ఆసుప్రతి సూపరింటెండెంట్ నాగేందర్ అన్నారు. ఆసుపత్రిలో కొవిడ్తో ఓ వ్య
చైనాలో గత కొన్ని రోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 24,473 కేసులు నమోదు కాగా శనివారం కాస్త తగ్గి 24,435 కేసులు నమోదైనట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్హెచ్సీ) ఆదివారం తెలిపింది.
న్యూఢిల్లీ : ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఓ వ్యక్తి కొవిడ్తో మరణిస్
లక్నో: కరోనా రోగి ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయినప్పటికీ అది కరోనా మరణమేనని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా రోగులు చికిత్స పొందుతూ ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయినప్పటికీ వారిని కరోనా మృతులుగా పరిగణించాల�
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : కొవిడ్తో మరణించినవారి కుటుంబ సభ్యులకు పరిహారాన్ని మంజూరు చేసే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఇప్పటికే దరఖాస్తు విధానం, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ
న్యూఢిల్లీ: రాందేవ్ బాబా పతంజలి ఆయుర్వేద కంపెనీ పాడి విభాగం ఇంచార్జీగా పనిచేస్తున్న సునీల్ బన్సల్ (57) కరోనాతో కన్నుమూశారు. అయితే ఆయన తీసుకున్న అల్లోపతి చికిత్సతో తమకు సంబంధం లేదని కంపెనీ పేర్కొనడం విశేషం