అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ ప్రాంతంలో జరిగింది. దిలావర్పూర్ ఎస్ఐ సందీప్ వివరాల ప్రకారం.. సారంగాపూర్ మండలం చించోలి (బీ)కి చెందిన కొరిపెల్లి �
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాకర్లపహాడ్కు చెందిన చాకలి అంకిత (18) పాలమూరు ఎన్టీఆర్ మహిళ
ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం తనువు చాలించింది. ఇద్దరు కూతుళ్లతో కలిసి దంపతులు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని కుర్మల్గూడలో మంగళవారం వెలుగుచూసింది.
మారేడ్పల్లి : అప్పుల బాధ తట్టుకోలేక దంపతులిద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఇన్స్పెక్టర్ ఎం. శ్రీను తెలిపిన వివరాల ప్
Crime news | జిల్లా కలెక్టరేట్లో ప్రజా వాణి సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించేందుకు వచ్చిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి యత్నించడం కలకలం రేపింది.