దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నకిలీ కరెన్సీ పట్ల కేంద్ర ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మహాత్ముని చిత్రంతో ఉన్న కొత్త సీరిస్ 500 రూపాయల నకిలీ నోట్లు 2018-19 నుంచి 2023-24 కాలంలో నాలుగు రెట్లు పెరిగాయి.
Crime news | ఏపీలోని కర్నూలు మండలం పసుపుల గ్రామపంచాయతీ పరిధిలో నకిలీ నోట్ల ముఠాను కర్నూల్ గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ నోట్ల ముఠాలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందినవా�
దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు.
Counterfeit Currency | భాగ్యనగరంలో నకిలీ నోట్లు కలకల రేపాయి. గోల్కొండ పరిధిలో రూ.2 కోట్ల నకిలీ కరెన్సీ దొరికింది. నకిలీ కరెన్సీ సమాచారం అందుకున్న పోలీసులు