ప్రతి యూనిట్ విద్యుత్ను లెక్కలోకి తీసుకురావాలి.. తద్వారా డిస్కంలు నష్టాల బారిన పడకుండా చూడడంతో పాటు మరింత నాణ్యతతో కరెంటు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఇదీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధిక
వానకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని ఆదేశించారు. అవగాహన కల్�
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం, సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగ
న్యూఢిల్లీ: జమ్ము ఎయిర్బేస్పై ఇటీవల జరిగిన డ్రోన్ల దాడులను నివారించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. డి-4 డ్రోన్ వ్యవస్థగా పిలిచే దీని ద్వా�