న్యూఢిల్లీ: దేశంలో ఔషధాల తయారీ, దిగుమతి, విక్రయాల నియంత్రణకు కొత్త ఔషధ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. భారత్లో తయారైన దగ్గు మందుల కారణంగా గత ఏడాది గాంబియా, ఉజ్బెకిస్థాన్లో పలు
WHO | భారత్లో తయారైన రెండు దగ్గు సిరప్లను చిన్నారులకు ఇవ్వొద్దని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్వో సూచించింది. వాటిలో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ ఉన్నట్లు నిర్ధారించింది.
maiden pharmaceuticals | మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్ల ఉత్పత్తిని నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర డ్రగ్స్ డిపార్ట్మెంట్ సంయుక్త తనిఖీల్లో సిరప్లో 12 లోపాలు వెలుగులోకి వచ
Cough Syrups | ఆఫ్రికా దేశం గాంబియాలో దగ్గు సిరప్ తాగిన 66 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో హర్యానాలో ఉన్న