ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు సీసీఐ తీరుతో ఆందోళన చెందుతున్నారు. మునుగోడు మండ లం కొంపెల్లి గ్రామంలో గల జేబీ పత్తి మిల్లు యాజమాన్యం తేమ సాకుతో ఒక్కొక్క ట్రాక్టర్కు సుమారుగా 80నుంచి 200 కిలోల వరుకు తరు
Narayanepta | ధన్వాడకు సమీపంలోని లింగంపల్లి భాగ్యలక్ష్మి పత్తి మిల్లులో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నేపథ్యంలో రూ. కోట్ల విలువ చేసే పత్తి పూర్తిగా కాలిపోయింది.
Cotton | పత్తి పంటను ఎటాంటి టార్గెట్ లేకుండా సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పత్తి రైతులు మంగళవారం సాయంత్రం యరగండ్లపల్లిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని కాగజ్నగర్ క్రాస్ రోడ్డువద్దనున్న కాటన్ మిల్లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఓ ట్రాక్టర్ పత్తిలోడ్తో కాటన్ మిల�
దౌల్తాబాద్ మండలం హైమదర్నగర్ వద్ద ఉన్న తిరుమల ట్రేడింగ్ జిన్నింగ్ మిల్లులో తూకంలో మోసం చేస్తున్నారంటూ రైతులు పత్తి మిల్లు వద్ద శనివారం ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకున్న లీగల్ మెట్రాలజీ సిద్దిపేట