కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభు త్వం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమాన్ని అమలు పర్చింది. పట్టణాల్లో సైతం ‘మన బస్తీ- మన బడి’ పేరిట సర్కార్ పా�
కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు పాతరేస్తున్నాయి. నూతన విద్యాసంవత్సరం ఆరంభానికి చాలా సమయమున్నా అడ్మిషన్ల దందాకు తెర లేపాయి. కొన్ని ప్రైవేట్ బడులైతే అసలు అనుమతి లేకుండానే ప్రవేశాలు ప్రారంభించాయి. �